DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి అమరనాధ్ యాత్రీకులకు కెజిహెచ్ లో వైద్య పరీక్షలు

విశాఖపట్నం, ఏప్రిల్ 22, 2019 (DNS online) : హిందూ ధర్మం లో అత్యంత పవిత్రమైన, ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలి అనుకునే అమరనాధ్ యాత్ర కు సిద్ధపడే విశాఖ  à°¯à°¾à°¤à±à°°à±€à°•à±à°²à± తప్పని సరిగా

ఆరోగ్య ధ్రువపత్రాలను పొందాలన్నారు. దీనికై విశాఖ లోని ప్రభుత్వ కింగ్ జార్జి ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు కెజిహెచ్ సూపరెంటెండెంట్ ఓ

ప్రకటనలో తెలిపారు. à°ˆ నెల 29 నుంచి జరుగనున్న à°ˆ  à°µà±ˆà°¦à±à°¯ పరీక్షల ప్రక్రియ ప్రతి సోమ, బుధ వారాల్లో ఉదయం 9 గంటలకు à°“ పి టికెట్ తో ( నెంబర్ 15 మందులు కు సంబంధించినది ) ఆసుపత్రి

ప్రతినిధి కే. హరి  à°•à±à°®à°¾à°°à± , ఫో: 7997644441 ను సంప్రదించాలన్నారు. ప్రతి యాత్రికునికి ఆరోగ్య ధ్రువపత్రం జారీ చేయాల్సియుందన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #amarnath

yatra  #KGH  #health  #medicine  #pilgrimage  #pilgrims  #Jammu and Kashmir  #J&K

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam