DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అహమ్మదాబాద్ లో ఓట్ వేసిన ప్రధాని మోడీ 

ఓటు వెయ్యడం దేశ పౌరుల భాద్యత :  à°®à±‹à°¡à±€ 

అహమ్మదాబాద్, ఏప్రిల్ 23 ,2019 (DNS Online ):  à°¦à±‡à°¶ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మూడవ విడత పోలింగ్ లో భారత ప్రధాని నరేంద్ర

దామోదర్ దాస్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం గుజరాత్ రాష్ట్రం లోని అహమ్మదాబాద్ లో తన ఓటును వేశారు. ఈయన వెంట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు

అమిత్ షా కూడా ఉన్నారు. ఉదయమే అహమ్మదాబాద్ కు చేరుకున్న మోడీ ముందుగా తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన తర్వాత తన ఓటు ఉన్న

పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తన రాక వల్ల  à°“టర్లకు ఇబ్బంది కలుగకుండా తన ఓటును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా చుక్క వున్నా వ్రేలును

అందరికి చూపించి, ఓటు వేసేందుకు స్వచ్చందంగా ప్రజలు ముందుకు రావాలని, ఓటు వెయ్యడం ప్రతి ఒక్కరి భాద్యత à°—à°¾ గుర్తు చేశారు. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju 

#visakhapatnam  #bjp  #narendra modi  #prime minister  #gujarat  #elections  #poll  #vote  #india

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam