May 5, 2026 11:35 pm
*రైల్వే జోన్ గెజిట్ పై ఆంధ్ర బీజేపీ నేతలకే పట్టింపు లేదాయె*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 05, 2026 (డిఎన్ఎస్ ):* అన్ని చోట్ల బీజేపీ గెలుస్తున్నా. . . ఆంధ్ర బీజేపీ కి కనీసం పట్టింపు లేకుండా పోయాయి. అత్యంత ప్రమాదకరమైన పశ్చిమ బెంగాల్ లో పోరాడి గెలిచినా బీజేపీ గురించి ఆంధ్ర లో నాయకులూ చంకలు గుద్దుకుంటున్నారు. ఎప్పుడూ ఎదురింట్లో పెళ్లి కి వీళ్ళు చప్పట్లు కొట్టడం తప్ప, వీళ్ళింట్లో పెళ్లి చెయ్యాలి అనే జ్ఞానము లేకుండా పోయింది. ఇప్పడి వరకూ ఆ సోయి రాలేదు. ఇక ముందు వస్తుందన్న నమ్మకం పార్టీ క్యాడర్ లో పోయింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఆంధ్ర బీజేపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన అద్భుత మేలు గురించి ఒక్కడు నోరు ఎత్తిన పాపాల పోలేదు.
కొన్ని దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ మంగళ వారం అధికారికంగా గెజిట్ విడుదల అయ్యింది. ఇది బీజేపీ చరిత్రలో అత్యంత పెద్ద విజయం. అయితే దీన్ని ప్రచారం చెయ్యడానికి ఒక్క బీజేపీ నేత, ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సైతం ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మిఠాయిలు పంచాడు తప్పితే. . సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రకటన గురించి నోరు విప్పలేదు. ఇలాంటి వాళ్ళు నేతలు రాష్ట్ర నేతలు గా ఉంటె. . .పార్టీ అడుక్కు తినక అధికారం లోకి వస్తుందా అని సగటు పార్ట్ క్యాడర్ ప్రశ్నిస్తోంది.
ఈ ప్రకటన గతంలోనే వఛ్చినప్పడికి. . .అధికారిక ఉత్తర్వులు మాత్రం మంగళ వారమే వచ్చాయి. దీని ప్రకారం జూన్ 1 , 2026 నుంచి అమలు లోకి రానుంది. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పోరాటాలు జరిగాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి, విశాఖ లో సభ పెట్టి మరీ రైల్వే జోన్ గురించిన ప్రకటన విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతటి గొప్ప విషయాన్నీ ప్రకటించుకునే స్థాయి ఆంధ్ర బీజేపీ నాయకులకు లేకుండా పోయింది అంటే. .
ఈ ప్రకటన విడుదలయ్యే సమయానికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విజయవాడ కార్యాలయం లోను, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు, తన కార్యాలయం లోనూ, విశాఖ నగర అధ్యక్షుడు పరశురామ రాజు నగర పార్టీ కార్యాలయంలోనూ బెంగాల్ విజయం పై సంబరాలు చేసుకుంటున్నారు. అయితే విశాఖ రైల్వే జోన్ గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ నేతల వైఖ రి చూస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయి లో అడుగంటిపోయిందో తెలుస్తోంది.
May 5, 2026 12:22 am
*రక్తపిపాసులపై విజయం వెనుక పోరాట యోధులెందరో. .*
*వేలాదిమంది కార్యకర్తల బలిదానం ఫలితమే. . .*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 04, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ ఈ పేరు వినగానే సగటు హిందువులకు మృత్యు పాశమే కనపడుతోంది. దాదాపు వందేళ్ల నుంచి హిందువులపై జరుగుతున్నా దారుణ మరణ కాండపై విసిగిపోయిన హిందూ సమాజం తిరగబడితే సాధించిన విజయం మే 4 నాటి దృశ్యం. స్వాతంత్య్రం రాక ముందు నుంచే బెంగాల్ లో హిందువులను లక్షలాదిగా ఊచకోత కోస్తూ ఉంటె. . .గాంధీ , నెహ్రూలు నోరు ఎట్టకపోవడం తో నాటి హిందూ పోరాట యోధులు గోపాల్ పాఠ లాంటి నేతలు ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు.
సరిగ్గా వారి స్ఫూర్తిగానే నేటి యువతరం, హిందూ సమాజ రక్షణ కోసం కొన్ని ఏళ్లుగా పోరాటాన్ని సాగించారు. సోమవారం నాటి బీజేపీ విజయం ఏ ఒక్క రోజు లోనో వచ్చింది కాదు. ఇలాంటి పోరాట యోధుల కృషి ఏంతో ఉంది. ముందు కాలం లో తురకల దౌర్జన్యాలు, అనంతరం కమ్యుని( కృ) ష్టుల దారుణ హత్యాకాండలు , తదుపరి తృణమూల్ ఖాన్ గ్రెస్ చేతిలో మారుగా మారణకాండలు ఇలా ఎన్నింటినో ఎదుర్కొని, నిలబడి చేసిన పోరాట ఫలితమే ఈ విజయం. ముఖ్యంగా హిందూ మహిళలు పట్టపగలే బెంగాల్ రోడ్లపై తిరగ గలిగే అవకాశమే ఉండేది కాదు. ఒక మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో పనిచేస్తుండగానే అత్యంత పాశవికంగా మానభంగం చేసి, చంపేస్తే నోరు ఎత్తని శూర్ఫణఖ ప్రభుత్వానికి హిందూ ఓటర్లు గట్టిగా గుణపాఠం చెప్పారు. ఎందరో ఎబివిపి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలను నడిరోడ్లపైనే పట్టపగలు చంపేస్తే ఒక్క కేసుకూడా పెట్టని సందర్భాలు kokollalu. నేరుగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి, రక్షణ కల్పించవలసిన పరిస్థితులు బెంగాల్ లో ఉన్నాయంటే . . పరిపాలన ఏ స్థాయి లో ఉండేదో తెలుస్తోంది. మరోప్రక్క బాంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు అడ్డుకోడానికి సరిహద్దు లో రక్షణ వలయం కట్టాలని కేంద్రం కోరినా నాటి షూర్ఫణఖ ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వకపోవడం వెనుక ఎంత కుట్ర దాగి ఉందొ ప్రజలు గమనించారు. మరోప్రక్క కమ్యూనిస్టు లు సైతం ఈ మరణ కాండలకు ఊతం ఇచ్చారు తప్ప, ఏనాడు వీటిని తప్పు పట్టలేదు. సుదీర్ఘకాలం వాళ్ళు పాలనా లో ఉండి కూడా హిందువులపై దాడులకు ప్రోత్సహించారు. ముఖ్యంగా రోహింగ్యాలు, అక్రమ వలసదారులకు స్థానిక రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ధ్రువ పత్రాలు ఇచ్చేసి, మరీ ఓట్లు వేయించుకుని, దొంగదారిలో అధికారాన్ని రెండు పార్టీలు దోచుకున్నాయి అని ఆధారాలు దొరికినా, ఎటువంటి చర్యలు లేవు. ఇటీవల సోషల్ మీడియా హంగామా పెరిగిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల దౌర్జన్యాలను ఆధారాలతో బహిర్గతం చెయ్యడంతో ప్రజల్లో చైతన్యం బాగా పెరిగింది. ముఖ్యంగా సందేశ్ ఖాలీ లో మహిళలపై టిఎంసి జహంగీర్ ఖాన్ చేసిన అఘాయిత్యాలు ప్రపంచానికి తెలియడం తో జనంలో ప్రతిఘటన మొదలయ్యింది. ఈ టిఎంసి దుర్మార్గాలు కమ్యూనిస్ట్ లకు , ఇతర పార్టీలకు తెలిసిన నోరు ఎట్టకపోవడం గమనార్హం. 2024 లో వెలుగు చూసిన ఈ దుర్మార్గాలపై పోరాటాన్ని మొదలు పెట్టిన మహిళను ఈనాటి బీజేపీ విజయానికి ఒక కారణం. వైద్యురాలి అకాల మరణానికి ప్రతీకారం కోసం ఎదురుచూసిన యువత జెన్ జి పోరాటం మరొక కారణం. సాటి కార్యకర్తలను కళ్ళ ముందరే కోల్పోయిన ఎబివిపి, బీజేపీ కార్యకర్తల పోరాటం మరొక కారణం. ఇలా ఎందరో పోరాట యోధులు కలిసి సాధించుకున్న ఈ విజయం బాధితులకు తప్పక న్యాయం చేస్తుంది అని అందరూ భావిస్తున్నారు. గతం లో జరిగిన అఘాయిత్యాలపై అన్నింటి పై పూర్తి విచారణ జరిపి, చట్ట ప్రకారం దోషులకు కఠిన శిక్షలు విధించాలి అని బెంగాల్ నేడు ఎదురు చూస్తోంది.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

హిందూ దేవాలయాలను దోచుకోడానికేనా ట్రస్టీలను వ...
May 17, 2026 3:59 pm
*గుడి జిల్లా తో సంబంధమే లేనివాళ్ళు బోర్డు లో సభ్యులా?*
*ఈ ట్రస్టీ ల్లో ఎంతమంది కి ఆ గుడి చరిత్ర తెలుసును?*
(DNS...
May 16, 2026 1:06 pm
May 12, 2026 1:43 pm
May 10, 2026 5:49 pm

May 9, 2026 3:46 pm
*తెలుగు రాష్ట్రాల్లో స్వయం మేతావులకు గుండెపోటు వచ్చిందిట?*
*వాళ్ళకి సందేశ్ ఖాలీ కనపడదు, ఆర్జీ కార్ మర్డర్ కనపడవు.*
*50 ఏళ్లుగా నరకంలోనే ఉంది: మాజీ డిజిపి డా బిఎన్ రమేష్*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 09, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లోని కోలకతా వేదిక నుంచి అమీ. .. సువెందు అధికారి అని పదాలు వినపడగానే శనివారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, లోని చాలామందికి గుండెపోటు వచ్చేసినట్టు తెలుస్తోంది. గత పాలకులకు వీళ్ళు తొత్తులు అనుకుంటే మహాతప్పు. వీళ్ళు కడుపుమంట అంతా భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకం, భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే కడుపుమంట. వీళ్లల్లో అధికులు స్వయం ప్రకటిత మేతావులు, హిందూ వ్యతిరేక శక్తులు, సెక్కులర్ నక్కలు. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని పట్టించుకునే సమయం, తీరిక బీజేపీ కి లేవు. వాళ్ళ ఉనికి ని తెలియచేసుకునేందుకు కనిపించిన ప్రతీ మైకు ముందు తమ కడుపుమంట వ్రెళ్ళగక్కుతున్నారు. .
భారత దేశంలో అత్యంత ప్రమాదకర ఘటనలు జరుగుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత ఏడు దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నా అరాచకాలను, మహిళలపై పట్టపగలే అత్యాచారాలను, భరించలేని స్థానిక ప్రజలు 2026 ఎన్నికల్లో కమ్మునిస్థులకు, తృణమూల్ ఖాన్ గ్రెస్ సహా ఖాన్ గ్రెస్ లాంటి అన్ని పార్టీలకు గట్టిగా బుద్దిచెప్పారు. దీని ఫలితంగా బీజేపీ కి 207 సీట్లు ఇచ్చారు. టిఎంసి కి 80 సీట్లు, ఖాన్ గ్రెస్ కి 2 సీట్లు, ఇచ్చారు. దశాబ్దాల కాలం పాలించిన కమ్యూనిస్ట్ లకు డిపాజిట్లు కూడా రాలేదు.
దీంతో ఆంధ్ర లోని స్వయంప్రకటిత మేథావులు, ( వీళ్ళ సంఘం లో రెండో సభ్యుడు లేడు, ఎందులో మేతావో తెలియదు) తెగ విషయం క్రక్కుతున్నాడు. ఇతనికి మద్దతుగా ఆ ఒడిన పార్టీల చెంచాలు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం పై దారుణంగా విషం క్రక్కుతున్నారు. ఈవీఎం లు మోసం చేశాయని, బీజేపీ, మోడీ బెంగాల్ ని మోసం చేసారంటూ తెగ ఫీల్ అవుతున్నారు. గత 7 దశాబ్దాలుగా బెంగాల్ లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు వీళ్ళకి కనపడలేదు. సందేశ్ ఖాళీ లో షాజహాన్ ఖాన్ నేరుగా పార్టీ కార్యాలయంలోనే మహిళలపై చేసిన అఘాయిత్యాలు, మట్టుపెట్టడాలు, కోలకతా మహా నగరం నడిబొడ్డులో ఆర్ జి కార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై పట్టపగలు జరిగిన అఘాయిత్యం, హత్య లు ఈ ఉత్తుత్తి మేతావులకు కనపడలేదు.
వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సువెందు అధికారి ప్రకటన చెయ్యగానే కలుగులోని ఎలకల్లా ఒక్కసారిగా ఈ హిందూ వ్యతిరేక శక్తులన్నీ రోడ్డెక్కి గుండెలు బాదుకుంటున్నాయి.
అలాంటిది శనివారం సువెందు అధికారి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యగానే ఇక్కడ చాలా గుండెలు బాదేసుకున్నారు.
సెక్రటేరియట్ లో సంబరాలు :
అదే క్రమం లో బెంగాల్ లో ప్రభుత్వం పడిపోగానే ప్రభుత్వ సచివాలయంలో వందలాది మంది ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు అంటే గత ప్రభుత్వం ఉద్యోగులను ఎంతగా నరక బాధలు పెట్టిందో తెలుస్తోంది. బెంగాల్ లో హిందువులు అత్యంత మైనారిటీలుగా బ్రతుకులు ఈడ్చారు అనడానికి నిదర్శనం. .. బెంగాల్ లోని హిందూ దేవాలయాలకు తాళాలు వెయ్యడమే. కోర్టు లు ఆదేశం ఇచ్చినా... ఈ గుళ్ళు తెరిస్తే హిందువులను నడిరోడ్డుమీదే చంపేస్తాం అని బెదిరించిన ఘటనలు ఈ ఉగ్రమేతావులకు కనపడలేదు. వీళ్ళ కార్యాచరణ పరిశీలన చెయ్యవలసిన అవసరం ఉండనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
మాజీ డిజిపి రమేష్ సంచలన వ్యాఖ్యలు:
బెంగాల్ లో గత పాలకుల హయం లో జరిగిన దుర్ఘటనలు, అఘాయిత్యాలను మాజీ డిజిపి డా. రమేష్ ఒక మీడియా డిబేట్ లో వివరించారు. గత 50 ఏళ్ళ నుంచి అన్యాయాలు, అక్రమాలు విస్తృత కృత్యాలు జరిగాయన్నారు. గత మూడు దశాబ్దాలుగా బెంగాల్ లోనే ఉన్నామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. సందేశ్ ఖాలీ, ఆర్ జి కార్ లాంటి ఘటనల వెనుక కార్యాచరణ ఎంత భయంకరం గా ఉందొ తెలిపారు. ఆర్ధిక వనరులపై చావుదెబ్బ కొట్టి, పరిశ్రమలను తరిమికొట్టారన్నారు. అభయ ఘటనలో 500 మంది పోలీసులను పంపి, ఆ శరీరాన్ని ని హైజాక్ చేసి, 10 లక్షలు పంపి, మరో 5 లక్షలు ఇఛ్చి కేసుని బయటకు రాకుండా చేశారన్నారు. కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేశారన్నారు. అదే గుండాలు, మే 4 తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడతాడో మెం చూస్తాం అంటూ నేరుగా కేంద్ర పొలిసు బలగాలకు హెచ్చరిక జారీ చేశారంటే. .. బెంగాల్ లో స్థితి ఎలా ఉందొ తెలుస్తోందన్నారు. ఈ డీ చర్యలను సైతం అడ్డుకుని, రాజ్యాంగ వ్యవస్థ కార్యాచరణని అడ్డుకున్నారని, వాటిని ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను సరిదిద్దడానికి కొంత సమయం పడుతుందని, రాబోయే ఐదేళ్లు కత్తిమీద సాములాంటిదన్నారు.
బెంగాల్ చరిత్రలో 25 లక్షలకు మంది పైగా జనం మొట్టమొదట సారి పోలింగ్ బూత్ లను చూసింది ఈ 2026 ఎన్నికల్లోనే అని అన్నారు .
యోగి, బాబు, హాజరు :
సువెందు అధికారి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాధ్, చంద్ర బాబు నాయుడు, రేఖ గుప్త, సహా ప్రముఖులు హాజరయ్యారు.