DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టేడియం లో భారీ జండా తో సుధీర్ కుమార్ అదనపు ఆకర్షణ.

విశాఖపట్నం, అక్టోబర్ 23 , 2018 (డిఎన్ఎస్):  à°¬à±à°§à°µà°¾à°°à°‚ విశాఖ నగరం లోని ఏ సీఏ వీడీసీఏ క్రికెట్ మైదానం లో  à°­à°¾à°°à°¤à± - వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్ల మధ్య జరుగనున్న రెండో వన్డే

మ్యాచ్ నేపథ్యంలో విశాఖ మైదానానికి వచ్చిన à°’à°• క్రీడా భిమాని వంటి పై త్రివర్ణ పతాక రంగులను ధరించి, తలపై భారత దేశ మ్యాప్ ను  à°ªà±†à°¯à°¿à°‚టింగ్ వేసుకుని హల్చల్ చేసాడు.

ఇతని పేరు సుధీర్ కుమార్ చౌదరి ( ముజఫర్ పూర్) అందరినీ ఆకర్షించాడు. భారత్ క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ లు ఆడినా, తనవెంట భారీ భారత్ మువ్వన్నెల పతాకాన్ని చేబూని,

అభిమానులను ఉత్సాహపరుస్తాడు. అదే విధంగా అతను విశాఖ నగరానికి కూడా వచ్చాడు. అభిమానులను, క్రీడాకారులను ఉత్సాహం పెంపొందించే ఇతన్ని భారత్ క్రికెట్ కౌన్సిల్ (

బిసిసిఐ) ప్రోత్సహిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఏసీఏ విడిసిఎ మైదానానికి వచ్చిన ఇతను, మైదానం లోని అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతూ సందర్శకులతో కరచాలనం చేస్తూ

హంగామా చేసాడు. బుధవారం రోజు మైదానం లోని వివిధ బాక్సుల్లో కలియ తిరుగుతూ క్రీడాభిమానులు ఉత్సాహపరచనున్నాడు. భారత ఆటగాళ్లు ఆడుతున్న సమయంలో చేతిలోని శంఖం ను

గట్టిగా పూరిస్తుంటాడు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #cricket  #aca vdca criket stadium  #pm palem stadium  #india  #west indies  #sudhir kumar choudary  #tri colour flag  #india mapping
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam