DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిన్ టెక్  ద్వారా ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు : చంద్రబాబు

ఐ.టి. సోపానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి
వ్యవసాయం పర్యాటక రంగాలకు ప్రాముఖ్యత
కష్టపడితేనే అభివృద్ధి సాధించగలం
పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా

ఉన్నాం

విశాఖపట్నం, అక్టోబర్ 23 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ):  à°µà°¿à°œà±à°žà°¾à°¨à°‚ ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు సమాచార సాంకేతిక(ఐ.à°Ÿà°¿.) రంగాన్ని సోపానంగా ఉపయోగించుకుంటామని

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  à°®à°‚గళవారం విశాఖ నగరం లో à°“ స్టార్ హోటల్ లో  à°«à°¿à°¨à± టెక్  à°«à±†à°¸à±à°Ÿà°¿à°µà°²à± ప్రారంభించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఫింటెక్ ఫెస్టివల్ ద్వారా వచ్చే సంవత్సరానికి రూ.500 కోట్ల పెట్టుబడితో 75 కంపెనీలు రానున్నాయన్నారు. వీటి ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

అభివృద్ధి అవకాశాలు(Eco system) రాత్రికి రాత్రే రావని, కొంత సమయం పడుతుందని చెప్పారు. ఫిన్ టెక్ కు మంచి భవిష్యత్తు ఉందని నాలడ్జ్ ఎకానమీ, సైబర్ సెక్యూరిటీ, నైపుణ్యం

సామర్థ్యం రంగాల అభివృద్ధి లో పురోగతి సాధిస్తామన్నారు. ప్రతి రోజు లక్ష యాభై వేల ఫోన్ల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై 76

శాతం సంతృప్తి వ్యక్తమవుతున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును గూర్చి ప్రశ్నించగా పంచాయతీ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా

అఉందని, కానీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్,

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రభుత్వ ఐ టి సలహాదారు జే ఏ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #CBN  #Fint Tech 2018  #Chandra babu Naidu  #Novotel  #Facebook

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam