DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవరింట్లోనో ఐటి దాడులు చేస్తే బాబు కెందుకు ఉలికిపాటు ?:  : జివిఎల్ 

తెలుగు విజయ మాల్యా . సీఎం రమేష్ దేశాలు పట్టి పోయాడా? : జివిఎల్ 

ఆపరేషన్ నరుడా తో 2019 లో టిడిపి గల్లంతే  : జివిఎల్ 
బాబు అండ్ కో పై తూటాలు పేల్చిన

జివిఎల్ 

విశాఖపట్నం, అక్టోబర్ 27, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): తెలుగు విజయమాల్యా à°—à°¾ సీఎం రమేష్ మారిపోయాడా అని 
ఆపరేషన్ నరుడా 2019 తో ఆంధ్ర ప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు రూపం

లో పట్టిన దుర్గతి మొత్తం వదిలిపోతుందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజ్య సభ సభ్యులు జివిఎల్ నర్శింహారావు బహిర్గతం చేశారు. శనివారం బీజేపీ నగర కమిటీ

ఆధ్వర్యవం లో జరిగిన నిరసన దీక్షలో అయన విశిష్ట అతిధి గా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేశారని, ప్రజలని కట్టుబట్టలతో బయటకు పంపే విధంగా

చంద్రబాబు అండ్ కో ఆంధ్ర ప్రదేశ్ ని భ్రష్టుపట్టించే విధంగా ఆపరేషన్ గరుడ పేరిట ప్రజలకు కట్టుకథలు చెప్పి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇంతవరకూ

నాలుగు లక్షల కోట్ల రూపాయల సహాయం చేసిందని, దానికి లెక్కలు అడిగితె తిరిగి నరేంద్ర మోడీ, బీజేపీల  à°ªà±ˆ మండిపడుతున్నారన్నారు. కోట్లకు కోట్లు ఇస్తూనే ఉండాలిట,

లెక్కలు చెప్పారుట. కేంద్రం ఏమైనా వాళ్ళ మావగారి జాగీరులా అనుకున్నట్టుగా ఉందన్నారు. ఉత్తిత్తినే లేఖలు రాసేస్తే కేంద్రం నిధులు ఇవ్వదని, ఇచ్చిన వాటికి

లెక్కలు చెప్తేనే నిధులు ఇస్తుందని అన్నారు. 
 
బాబు నాటకాలు అంటా గమనిస్తున్నారు :

గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు చేసేవి

రాజకీయాలుగానే అందరూ భావిస్తున్నారని వాటిల్లో వాస్తవాలు లేవన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో పన్నులు ఎగగొట్టిన పారిశ్రామిక వేత్తలపై ఆదాయపు పన్నుల శాఖా దాడులు చేస్తే

అది విధి నిర్వహణే తప్ప, కేంద్రం కక్షలు ఉండవన్నారు. పన్నులు సవ్యంగా కడితే అధికారులు చేతులూపుకుంటూ వెళ్ళిపోతారని, అదే పన్నులు ఎగగొడితే మాత్రం కాలరు పట్టుకు

మరీ వసూలు చేస్తారని తెలిపారు. ఇక్కడ ఎవరింట్లోనో ఐటి శాఖా దాడులు చేస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా

కంగాళీ అయిపోయిందన్నారు. అంటే ఆ పారిశ్రామిక వేత్తలే వీళ్ళందరికీ బినామీయా అనే అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు. ఎవ్వరి మీదో ఐటీ దాడులు చేస్తుంటే మీరెందుకు

ఢిల్లీ వెళ్లారు అని బాబు ని ప్రశ్నించారు. ఎవ్వరో సినిమా హీరో రాసిన స్క్రిప్ట్ ను మీరు నమ్ముతున్నారు అంటే మీ మానసిక స్థితి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. వైఎస్

జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగితే గవర్నర్ డిజిపి à°•à°¿ ఫోన్ చేసారు, à°† మాత్రం దానికి మీరెందుకు ఖంగారు పడుతున్నారు గవర్నర్ ఫోన్ చేయ్యకుడదా ? అన్నారు. ఇంతకీ  à°†à°‚ధ్ర

విజయ్ మాల్య సీఎం రమేష్ ఎక్కడ ఉన్నాదాని, కేంద్రాన్ని పొడిచేస్తే, బీజేపీ ని పిండి పిండి చేస్తా అంటూ మీసాలు తిప్పిన సీఎం రమేష్ విదేశాలకు పారిపోయాడని

ప్రశ్నించారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #BJP  #bharatiya janata party  #shah navaz hussain  #spokes person  #former union minister   #GVL Narasimha rao  #MP 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam