DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పులి పంజాకు కరేబియన్లు ఔట్ 

ముంబై, అక్టోబర్ 29 , 2018 (DNS Online ) : ముంబై వేదిక గా భారత్ వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య సోమవారం జరిగిన నాల్గవ వన్డే మ్యాచ్ లో భారత్ పులులు విసిరినా పంజా దెబ్బకు ఆఫ్రికా

దీవుల కరేబియన్లు అబ్బా అన్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు  à°¨à°¿à°°à±à°£à°¿à°¤ 50  à°“వర్లలో 377 పరుగుల భారీ స్కోరు చేసింది. దీనిలో స్థానిక ముంబై అతగాడు రోహిత్ శర్మ 167

పరుగులు చేసి, జట్టును అగ్ర స్థానంలో నిలబెట్టాడు. మూడవ వికెట్ కు హైదరాబాద్ అతగాడు అంబటి రాయుడు ( 100 పరుగులు) తో కలిసి 211 పరుగుల భాగస్వామ్యం చేయడం తో స్కోర్ బోర్డు పై

పరుగుల పరుగులు పెట్టాయి. టార్గెట్ ను చేజించడం లో  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• జట్టు ఏ స్థాయిలోనూ పోటీ ఇవ్వలేక పోయింది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #mumbai  #indian cricket team  #team india  #rohit sharma  #west indies

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam