DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా ఏక్తా దివస్, ర్యాలీ ప్రారంభించిన డి ఆర్ ఎం మధుర్

విశాఖపట్నం, అక్టోబర్ 31, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : à°…à°–à°‚à°¡ భారతావని తోలి ఉప ప్రధాని, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 144 à°µ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని

బుధవారం విశాఖపట్నం రైల్వే డివిజన్ లో ఏక్తా దివస్ ను పాటించారు. à°ˆ సందర్భంగా విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ ( à°¡à°¿ ఆర్ à°Žà°‚ )  à°®à±à°•à±à°²à± శరన్ మధుర్ దొండపర్తి లోని à°¡à°¿

ఆర్ ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకూ ఏకతా పరుగును ప్రారంభించారు. ఆయన సైతం ఈ ర్యాలీ లో పాల్గొని రైల్వే సిబ్బంది ను ఉత్సాహరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

ఐకమత్యమే మహాబలం అనే నానుడి ని ఆచరణ లో పెట్టిన మహనీయుడు పటేల్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం అనంతరం దేశం లోని చిన్న సంస్థానాలను భారత దేశం లో విలీనం చేసే సమయం లో

ఆయన చూపిన చొరవ, ధైర్యం, సాహసం అందరికీ స్ఫూర్తి అన్నారు. తద్వారా భారత దేశాన్ని ఒక పటిష్ట కూటమిగా మార్చారన్నారు. ఈ కార్యక్రమం లో పి రామచంద్ర రావు - ఏ డి ఆర్ ఎం

 (ఆపరేషన్స్), కె ఎస్ à°Žà°‚ రాజు -డివిజనల్ పర్సనల్ అధికారి, జి. సునీల్ కుమార్ - సీనియర్ à°¡à±€ సి à°Žà°‚ , బీజీఎస్ రావు - చీఫ్ మెడికల్ సూపరెంటెండెంట్. తదితరులు పాల్గొన్నారు.  à°ˆ

ర్యాలీలో రైల్వే లోని వివిధ విభాగాల సిబ్బంది, క్రీడా కారులు, సివిల్ డిఫెన్సె, స్కౌట్స్, గైడ్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం, రైల్వే సిబ్బంది తో మధుర్ ప్రతిజ్ఞ

చేయించారు. 
విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం రైల్వే డివిజన్ లో డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు, ఏస్సే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో

సిబ్బంది పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #visakhapatnam  #vizag  #east coast railway  #waltarir division  #Mukul Saran Madhur  #DRM  #Run for Unity  #Ekta Diwas  #Sardar Patel

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam