DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంజనీరింగు డిగ్రీ రావాలంటే గెట్ లో పాస్ తప్పని సరా ?

ఇదే జరిగితే కళాశాలలు మూతే  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± మోతే  

విశాఖపట్నం, నవంబర్ 4, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) :  à°°à°¾à°¨à±à°¨à±à°¨ విద్య సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ ( బి à°ˆ, బీ టెక్ ) పట్టా

పొందాలి అంటే ప్రతి విద్యార్థి తప్పని సరిగా గేట్ పరీక్ష లో ఉత్తీర్ణత సాధించాలంటూ వార్తలు రావడం తో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నిబంధన అన్ని

ప్రభుత్వ, ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు వర్తిస్తుందంటూ విద్యార్థులకు సమాచారం అందడంతో అది వాస్తవమా లేక పుకారో తెలియక అయోమయం లో పడ్డారు. ఇంజనీరింగ్

నాలుగు ఏళ్ళు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా, ఈ గేట్ పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఇంజనీరింగ్ డిగ్రీ ( బి టెక్, బీఈ ) పట్టాలను అందిచడం

జరుగుతుంది. ఫెయిల్ అయిన వారికి మరో ఛాన్స్ ఇచ్చి, గెట్ పరీక్షకు అనుమతించనున్నారు. ఈ సమాచారం సోషల్ మీడియా లో వైరల్ కావడంతో ఏమి చెయ్యాలో తెలియక ఇటు విద్యార్థులు,

అటు ఇంజనీరింగ్ కళాశాలల యనమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. 
ఇంతవరకూ గేట్ ( గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ) ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి

 à°šà±‡à°¸à°¿à°¨ వారు à°Žà°‚ టెక్ లో చేరేందుకు తదుపరి ప్రభుత్వ à°°à°‚à°— సంస్థల్లో ఉద్యోగార్ధులకు అర్హతా పరీక్షగా నిర్వహిస్తున్నారు. అయితే à°ˆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం à°…à°‚à°Ÿ

ఆషామాషీ కాదు. ఈ పరీక్ష రాసిన ప్రతీ విద్యార్థి అర్హత సాధించడు. అయితే దీనిలో కటాఫ్ మార్కులు ఉంటాయి, పైగా ఈ పరీక్షకు పూర్తి స్థాయి కోచింగ్ తప్పని సరి. ప్రస్తుతం

రాష్ట్రం లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో మామూలు తరగతులు చెప్పడానికే పూర్తి స్థాయి టీచర్లు లేరు, పైగా చాలా కాలేజీల్లో చవకబారు విధానం నడుస్తోంది. ఈ విధంగా

ఇంజనీరింగ్ విద్య విధానం నీచ స్థితి లో నడుస్తోంటే. . .  à°‡à°•à±à°•à°¡ చదువున్న విద్యార్థులు గేట్ లో అర్హత సాధించే అవకాశమే ఉండదు. ప్రభుత్వ విధానం ప్రకారం వీరికి

ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా లు రావు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కళాశాలల్లో ఏ విద్యార్థులు చేరతారు, విద్యార్థులు లేక కాలేజీలు ఎలా నడుపుతారు. కచ్చితంగా అవి మూసేందుకే

నిర్వాహకులు మొగ్గుచూపుతారు. 

ఉన్నత భవిషత్ కే à°ˆ పరీక్ష  :

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న గేట్ తప్పని సరి వార్త వాస్తవ రూపం దాలిస్తే ఆంధ్ర ప్రదేశ్

లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యా విధానం బాగుపడుతుంది. కేవలం డిగ్రీలు అర్హులైన వారికే లభిస్తాయి. ఇటీవల కాలంగా అంతిమ దిగువ స్థాయికి పడిపోయిన

ఇంజనీరింగ్ డిగ్రీ విలువలను పూర్వ వైభవాన్ని కల్పించేందుకు ఈ గేట్ పరీక్ష ను ఎగ్జిట్ పరీక్ష గా అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల్లో

సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక పరిజ్ఞానం, పెంపొందించి, వారికి పట్టా చేతికి వచ్చిన తదుపరి నేరుగా ఉద్యోగం లభించే విధంగా ఈ ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. అయితే

రిజర్వేషన్ విధానం ప్రకారం గేట్ పరీక్ష లో కటాఫ్ మార్కులు పెడితే మాత్రం à°ˆ పరీక్ష నిర్వహించి ఎటువంటి ఉపయోగం ఉండదు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #AU  #engineering degree  #BTech #GATE

#qualification  #mandatory  #compulsory

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam