DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్యాట్ 2019 - గీతం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 

విశాఖపట్నం, నవంబర్ 9 , 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( గ్యాట్ ) ప్రవేశ పరీక్ష 2019 ద్వారా గీతం డీమ్డ్  à°µà°¿à°¶à±à°µ విద్యాలయం లో ప్రవేశాలకు నిర్వహించే

ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. శుక్రవారం నగరం లోని గీతం కళాశాల కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో గీతం ఉపకులపతి డాక్టర్

à°Žà°‚ ఎస్ ప్రసాద రావు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°µà°¿à°¶à°¾à°–పట్నం, హైదరాబాద్, బెంగుళూరు కేంద్రాల్లో నిర్వహించే 10 బి టెక్ 
కోర్సులకు, ఆరు సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ కోర్సులకు, 19

ఎంటెక్ కోర్సులకు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఐదేళ్ల బి ఆర్క్ కోర్సులకు, రెండేళ్ల ఎం ఆర్క్ కోర్సులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు

దరఖాస్తు చేసుకునే వారు యూనియన్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంకులు, కర్రోర్ వైశ్య బ్యాంకులు శాఖల్లో దరఖాస్తులు లభిస్తాయన్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు

వర్సిటీ వెబ్ సైట్ www .gitam .edu నుంచి చేయవచ్చన్నారు.

పరీక్ష విధానం:
à°ˆ పరీక్ష ఏప్రిల్ 10 నుంచి 22  à°µà°°à°•à±  à°œà°°à°¿à°—ే à°ˆ పరీక్ష దేశం లోని  50 పరీక్ష కేంద్రాల్లో

నిర్వహించనున్నారు. ఫలితాలు ఏప్రిల్ 26  à°¨ ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. 

రెండు à°—à°‚à°Ÿà°² నిడివి à°—à°² à°ˆ పరీక్ష లో మొత్తం 100  à°†à°¬à±à°œà±†à°•à±à°Ÿà°¿à°µà± ఛాయిస్

ప్రశ్నలుంటాయని, గణితం లో  40 ప్రశ్నలు, భౌతిక శాస్త్రం లో 30 ప్రశ్నలు, రసాయన శాస్త్రం లో 30 ప్రశ్నలు, ఉంటాయని, ప్రతి ప్రశ్నకు  4 మార్కులుంటాయన్నారు. తప్పు సమాధానానికి à°’à°•

మార్కు మైనస్ ఉంటుందన్నారు. 
ప్రవేశ ప్రక్రియ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఆన్ లైన్ ద్వారా మే రెండవ వారం లో జరుగుతుందని

వివరించారు. à°ˆ ప్రవేశ పరీక్ష లో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి పూర్తిగా ఉచిత విద్యను అందిస్తామని, 11 నుంచి  100 వరకు ర్యాంకులు వచ్చిన వారికి  à°«à±€à°œà±à°²à±‹ 75 శాతం

రాయితీ ఉంటుందని, 101 నుంచి 500 వరకు ర్యాంకులు వచ్చిన వారికీ   ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. 
అదేవిధంగా జె ఈఈ మెయిన్స్ లో మొదటి 250 ర్యాంకులు సాధించిన వారికి

ఉచిత విద్య అందిస్తామన్నారు. 251 నుంచి  2500 వరకు ర్యాంకులు వచ్చిన వారికి  à°«à±€à°œà±à°²à±‹ 75 శాతం రాయితీ ఉంటుందని, 2501 నుంచి 6000 వరకు ర్యాంకులు వచ్చిన వారికీ   ఫీజులో 50 శాతం రాయితీ

ఉంటుందని తెలిపారు. 
అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే ఎంసెట్  à°ªà±à°°à°µà±‡à°¶ పరీక్ష లో మొదటి 50 ర్యాంకులు సాధించిన వారికి పూర్తిగా ఉచిత

విద్యను అందిస్తామని, 51 నుంచి  500 వరకు ర్యాంకులు వచ్చిన వారికి  à°«à±€à°œà±à°²à±‹ 75 శాతం రాయితీ ఉంటుందని, 501 నుంచి 2000 వరకు ర్యాంకులు వచ్చిన వారికీ   ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందని

తెలిపారు. 
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సీట్లు కేటాయిస్తామన్నారు. 
ఈ విలేకరుల సమావేశం లో

ప్రో వైస్ ఛాన్సెలర్ డాక్టర్ కె. శివరామకృష్ణ, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. పోతరాజు, అడ్మిషన్లు డైరక్టర్ డాక్టర్ కె. నరేంద్ర, ప్రిన్సిపాళ్లు డాక్టర్ కె. లక్ష్మి

ప్రసాద్, డాక్టర్ ఎస్. గణపతి, ఇతర విభాగాల ప్రతినిధులు డాక్టర్ మోహ, డాక్టర్ వెంకట రమణ, జగదీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #Gitam 

#GAT 2019  #Bangalore   #Hyderabad  #Vijayawada  #Tirupati  #Karnataka  #Andhra Pradesh  #Government  #EAMCET  #KCET  #IIT JEE

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam