DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ ప్రశ్నించడం మానేసారే ? డీల్ అయ్యిందా ? వైకాపా 

విశాఖపట్నం, నవంబర్ 26, 2018 (డిఎన్ఎస్ DNS Online): ప్రశ్నిస్తా అంటూ ప్రగల్బాలు పలికిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ మధ్య ప్రశ్నించడం మానేసారే, బాబు తో డీల్ కుదిరిపోయిందా

అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు మళ్ల విజయ్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. సోమవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాష్ట్రం లో పాలనా గబ్బు పట్టిపోతే నోరెత్తడం చేతకాలేదా, కుంభకోణాలు చేసిన బడాబాబులు ఈడీ కి దొరికితే ప్రశ్నించడానికి పవన్

కు ఖాళీ లేదేమో అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్‌ అందిస్తుంటే జనసేనాని నటనలో జీవించేస్తున్నారని

మండిపడ్డారు. ఇంతకాలం పవన్ చేసిన బెదిరింపులు, హెచ్చరికలు అంతా తూచే అని తేలిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో ఇల్లు కట్టిన స్థలం లింగమనేనిది కాదా అని

సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాల పేరిట కోట్ల రూపాయలు వృథా చేస్తున్న పవన్‌ నోరు మెదపరని మండిపడ్డారు. బాక్సైట్‌ కోసం మాట్లాడే అర్హత

పవన్‌ లేదన్నారు. నాడు గిరిజనులు నష్టపోతారని వైఎస్సార్‌ బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేస్తే.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చింతపల్లిలో సభ పెట్టి గిరిజనులకు బాసటగా

నిలిచారని అన్నారు. జననేతపై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

à°ˆ సమావేశం లో  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à±‌ సీపీ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ

పార్లమెంట్ సమన్వయము), పివి  à°°à°®à°£ మూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్‌, తిప్పల నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్‌ వెస్లీ, తదితరులు

పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #YSR Congress #Janasena  #Pavan kalyan  #pawan kalyan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam