DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు తాత్కాలిక సిబ్బంది ధర్నా, వీసీ ఘెరావ్ 

నిరాహార దీక్షలు  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°¿à°‚à°šà°¿à°¨ ఉద్యోగులు 
సమస్య పరిష్కారానికి శాంతి పోరాటం
డిసెంబర్‌ 7 నుంచి  à°¨à°¿à°µà°°à°§à°¿à°• సమ్మె 
విశాఖపట్నం, నవంబర్‌ 28, 2018 (డిఎన్‌ఎస్‌):

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగులు  à°¨à°¿à°°à°¾à°¹à°¾à°° దీక్షలుకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం ఎదరుగా నిరాహార దీక్షలు  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. డిమాండ్ల పరి

ష్కారానికై శాంతియుత ధర్నా చేస్తున్న ఆంధ్ర విశ్వ విద్యాలయం తాత్కాలిక సిబ్బంది వీసీని ఘెరావ్‌ చేశారు. తమ డిమాండ్లు ఆమో దయోగ్యమని, కేవలం ఐదు వేల రూపాయల

వేతనంతో దశాబ్దాలుగా ఉద్యోగాలు చేస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
దశాబ్ధాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ బధ్రత కల్పించాలని  à°µà±€à°°à°‚తా  à°—à°¤ కొన్ని

రోజులుగా ధర్నాకు దిగుతు న్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు ఉద్యోగ బధ్రత కల్పించాలని వీరంతా డిమాండ్‌ చేస్తున్నారు.
బుధవారం ఉదయం ఏయూ పరి పాలనా భవనం

ఎదురుగా ఏయూజేఏసి అద్యక్షుడు డాక్టర్‌ జి.రవికుమార్‌ అధ్వ ర్యంలో ఉద్యోగుంతా ధర్నాలో పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ న్యాయ బద్ధమైన 14 సమస్యతో

 à°¤à°¾à°®à± à°ˆ పోరాటానికి సిద్దమయ్యామన్నారు. వర్సిటీ అధికారులు, పాలకులు ఆలోచించి ఉద్యోగులకు సానుకూల నిర్ణయం చేయాలన్నారు. ప్రతీ ఉద్యోగి చాలీచాలని వేతనంతో

పనిచేస్తున్నారని, వీరి సమస్యను పాలకులు ప్రత్యేక శ్రద్ద చూపి పరిష్కారం చూపాలన్నారు.
జేఏసీ చైర్మన్‌ ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి

ఉద్యోగ క్పన జరిపే వరకు ఆచార్యు ు సైతం ఈ పోరాటానికి బాసటగా నిుస్తామన్నారు. బోధనేతర సిబ్బందికి సంపూర్ణ ఉద్యోగ బధ్రత క్పనే తమ క్ష్యమన్నారు. ఉపాద్యక్షుడు

ఆచార్య డి.వి రామకోటి రెడ్డి మాట్లాడుతూ విశ్వ విద్యాయాు స్వతంత్య్ర వ్యవస్థని, వీటిపై ప్రభుత్వ పెత్తనం ఏమిటన్నారు. విశ్వవిద్యాయం ఉన్నతాధికాయి స్వ యంగా

నిర్ణయాు తీసుకునే స్వేచ్ఛ ఉండాన్నారు.
తూర్పుశాసన సభ్యుడు వెగపూడి మద్దతు
జేఏసీ దేక్షలు శిబిరాన్ని స్థానిక శాసన సభ్యులు వెగపూడి రామక్రిష్ణ బాబు

విచ్చేసారు. ఉద్యోగులు పోరాటానికి తన సంఫీుభావం తెలిపారు. ఇప్పటికే పలు సందర్భాలో వర్సిటీ ఉద్యోగులు సమస్యలను లేవనెత్తడం జరిగిందన్నారు. స మ్మెకు తాను సైతం

సిద్దమని, డిసెంబర్‌ 7 నుంచి తలపెట్టిన సమ్మెకు తాను సంపూర్ణ మద్దతును అందిస్తానని ప్రకటించారు.
కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి కె. అప్పారావు, ఇ. లక్ష్మణ రావు,

సి.హెచ్‌. ఎన్‌ సత్యనారాయణ, ఫరీద్‌, అప్పరా వు తదితరులు ప్రసంగించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam