DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగునాడు ఎమ్మెల్సీలకు ఆడారి కిషోర్ అభినందనలు 

విశాఖపట్నం, నవంబర్‌ 28, 2018 (డిఎన్‌ఎస్‌): బుధవారం ఉదయం విశాఖకు విచ్చేసిన  à°¤à±†à°²à±à°—ునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు ఏ.ఎస్.రామ కృష్ణ, మరో

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను దసపల్లా హోటల్ లో మర్యాద పూర్వకంగా కలసి ఏపీ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్తులు ఆడారి కిషోర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు

తెలిపారు. త్వరలో జరుగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్టు  à°†à°¡à°¾à°°à°¿ కిషోర్ కుమార్ వారికీ తెలియచేసినారు. à°ˆ సందర్భంగా

ఉపాధ్యాయుల సమస్యల పై ప్రస్తుతం భాషా పండితులు చేస్తున్న పోరాటానికి మద్దతు అందజేయాలని, స్కూల్స్ హెడ్మాస్టర్లకు మరిన్ని మౌలిక సదుపాయాలు ప్రభుత్వం అందజేసే

విధంగా కృషి చేయాలని ఆడారి కిషోర్ కుమార్ వారిని కోరారు. మౌలిక సదుపాయాల కల్పన తొనే విశ్వ విద్యాలయాలు అభివృద్ధి చెందుతాయని,ఆ దిశగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు

వచ్చి యూనివర్సిటీ à°² సమస్యలన్నింటిని పరిష్కరించడానికి కృషి చేయాలని ఆయన విన్నవించారు.  à°°à°¾à°¬à±‹à°¯à±‡ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో  à°¤à°¨à°•à± మద్దతు అందజేసి, అశీసులు

అందించాలని ఎమ్మెల్సీ లను కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులను కలవడo  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. వీరు ఎదుర్కొంటున్న సమస్యల

పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు గోపి, తడితర అధ్యాపకులు

పాల్గొన్నారు.

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #MLC  #adari kishore

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam