DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్రం ఏమి ఇచ్చిందో ప్రధాని జనవరి 6 న వెల్లడిస్తారు :  : సోము వీర్రాజు 

జనవరి 6 à°¨ రాష్ట్రానికి మోడీ రాక, మరిన్ని వరాలు                            
గుంటూరు, డిసెంబర్‌ 10, 2018 (డిఎన్‌ఎస్‌): నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం

అందించిన సాయం ఏంటో ప్రత్యక్షంగా భారత ప్రధాని నరేంద్ర మోదీయే రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ  à°¸à±‹à°®à±

వీర్రాజు ప్రకటించారు. సోమవారం జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ నూతన సంవత్సరం (జనవరి 6 న) లో

ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారని, అయన రాకతో రాష్ట్రానికి మరిన్ని అద్భుత వరాలు లభించనున్నాయని తెలిపారు. మోడి బహిరంగ సభ తర్వాత

రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని వివరించారు. మోడి పరిపాలన తో తెలుగుదేశం పార్టీ  à°•à°¨à±à°®à°°à±à°—ు అవుతుందనే  à°­à°¯à°‚తోనే  à°šà°‚ద్రబాబు  à°ªà±à°°à°œà°² సోమ్ముతో దొంగ పోరాట

దీక్షలు, కొంగ జపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మోడీ దెబ్బకి చావుతప్పి కన్నులొట్టపోయిన చంద్రబాబు గతిలేక, కాంగ్రెస్ పంచన చేరి, సోనియా

కాళ్లుపట్టుకున్నదన్నారు. ఇంతవరకూ బిజేపి  à°¸à°¹à°¾à°•à°¾à°°à°‚ లేకుండా చంద్రబాబు ఎప్పుడు సీఎం కాలేదని, పైగా ఇతని ఐరన్ లెగ్ వల్లే వాజ్ పేయ్  à°“టమి చవిచూశారన్నారు.

చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ ఒంటరిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదని, ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకునే పోటీబరి లో నిలిచాడని ఎద్దేవా చేశారు. అతను

రాజకీయం చేసేది అతని వ్యక్తిగత స్వలాభం కోసమేనని, ఇతని డెబ్బకి ఇతనికి సహాయం చేసిన వాడు దెబ్బకి à°  అంటాడన్నారు.  à°¬à°¾à°¬à± రాజకీయాలు నడుపుతాడు. మోడీ పర్యటన కనీవినీ

ఎరుగని రీతిలో నిర్వహిస్తామని, దెబ్బకి à°ˆ రాష్ట్రం నుంచి దొంగల ముఠా పారిపోతుందన్నారు. 


 à°à°ªà°¿à°²à±‹ వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు. : 
బీజేపీ అధికారం లోకి

వచ్చాక దేశం లోని  à° రాష్టానికి ఇవ్వనన్ని నిధులు ఏపికి ఇచ్చినందుకేనా బాబు ధర్మ పోరాటాల పేరిట ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తూ దొంగ సభలు పెడుతున్నాడని హేళన చేశారు.

నరేంద్ర మోడి లేకపోతే చంద్రబాబు జీరో అని, ఏపిలో అమలు  à°šà±‡à°¸à±‡ జరిగే ప్రతి పధకం à°•à°¿  à°¨à°¿à°§à±à°²à± కేంద్రం ఇస్తున్నవేనన్నారు. ఆఖరికి రేషన్ నుంచి, హోసింగ్ స్కీం లు,

 à°†à°°à±‹à°—్యం వరకూ అన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతోనే నడుస్తున్నాయన్నారు. అయితే వీటన్నింటీకి చంద్రబాబు తన ఫోటోలు పెట్టుకుని కేంద్రాన్ని మోసం చేశాడన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులను బాబు పప్పుబెల్లాలాగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ రోజులన్నీ చంద్రబాబు గడ్డుకాలమేనని, అనుకున్నదానికి వ్యతిరేకంగా

రానున్న పదిరోజుల్లో కార్యక్రమాలు వుంటాయన్నారు.  à°ªà°¦à°¹à°¾à°°à± రకాల కార్యక్రమాలు చేస్తూ మోడీ ప్రజలకు దగ్గరౌతుండగా ప్రజలు గమనిస్తే టిడిపి కనుమరుగౌతుందనే భయంతో

డ్రామాలు ఆడుతుంది. ఆయన చేయబేయే కార్యక్రమాలు సభ ద్వారా వివరిస్తాం.

పోలవరానికి పూర్తి నిధులు కేంద్రానివే :

రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది పై

కడుతున్న పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ కు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి పూర్తిగా కేంద్రం ఇచ్చినవేనని, అయితే దీన్ని తన గొప్ప తనంగా చెప్పుకుంటున్న

చంద్రబాబు కు త్వరలోనే చిప్ప గతి పడుతుందన్నారు. 

 

 

#dns  #dns live  #dnslive  #dns news  #dnsnews  #dnsmedia  #dns media  #bjp  #sagi  #vizag  #viswanadha raju  #visakhapatnam  #somu veerraaju  #andhra pradesh  #narendra modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam