DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిసా పోలో జాతీయ పోటీలకు విశాఖ జట్టు పయనం

విశాఖపట్నం, డిసెంబర్‌ 12, 2018  (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 12  à°¨à±à°‚à°šà°¿ మూడు రోజుల పాటు మహారాష్ట్ర లోని బుసవాల్ జిల్లా జలగావ్ లో జరుగనున్న 12 à°µ సబ్ జూనియర్ , జూనియర్స్ జాతీయ

 à°ªà°¿à°¸à°ªà±‹à°²à±‹ పోటీల్లో పాల్గొనే విశాఖ జిల్లా జట్టు మంగళవారం పయనమైంది. à°ˆ జట్టు కు ఎంపికైన జట్టు సభ్యులను విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీ అభినందించారు. à°ˆ

సందర్బంగా జిల్లా పరిషత్ కార్యాలయం లో జరిగిన సమావేశం లో ఆమె మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని, వీరు జాతీయ

పోటీల్లో సైతం ఉత్తమ ప్రదర్శన చూపించి మంచి ఫలితాలు సాధించాలని ఆశీర్వదించారు. à°ˆ పోటీలకు జూనియర్స్ విభాగంలో  à°Žà°‚పికైన జట్టు సభ్యులు కె. రేష్మ,, ఏ. కీర్తన, వి. షర్మి

శ్రీ ,జి. మేఘన, ఎస్. మూల మహేశ్వరీ, ఏ, కిషోర్, బి. ప్రశాంత్, ఏ. దిలీప్ కుమార్.  à°¸à°¬à± జూనియర్ విభాగం లో ఎంపికైన సభ్యులు పి ఉషారాణి, సి హెచ్ లిఖిత, కె. సుధీర్, పి. కుసుమ కుమారి,

బి. చార్వాణి, ఆర్ వి ఎస్. కె. మోహిత్, బి. భువనేశ్ లను అభినందించారు. ఈ కార్యక్రమం లో పిల్లి నూకరాజు, దానయ్య, పీసా పోలో విశాఖ జిల్లా సంఘం కార్యదర్శి సిహెచ్ నాగేశ్వర

రావు, సభ్యులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam