DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనకమ్మ గుళ్లో టాయిలెట్ల కు తాళాలు. భక్తుల పాట్లు.

విశాఖపట్నం, డిసెంబర్‌ 13, 2018  (డిఎన్‌ఎస్‌) : విశాఖ లోని బురుజు పేట లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో సాగుతున్న మార్గశిర మాసోత్సవాల్లో తోలి

గురువారం భక్తులకు ఆలయ నిర్వాహకులు గట్టి ఝలక్ ఇచ్చారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు రానున్నందున వారి అవసరార్ధం మరుగు దొడ్లను ఏర్పాట్లు చేశారు. అయితే ఇవి కేవలం

వివిఐపీలకు, వీఐపీలకు మాత్రమే అందించే ఏర్పాట్లలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక మరుగుదొడ్లకు స్టీల్ తాళాలు వెయ్యడంతో

సామాన్య భక్తులు విస్తుపోయారు. దీనికి ఒక పోలీసును కాపలా కూడా పెట్టారు. దుకాణాల ప్రక్కనే ఉన్న దీన్ని సామాన్యులు వాడకుండా తాళాలు వెయ్యడమే కాకుండా, కాపలా కూడా

పెట్టారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #skml  #temple  #EO  #toilets  #locked

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam