DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జన్మభూమి రైలు విజయవాడ - సికేంద్రాబాద్ మధ్యే.

విశాఖపట్నం, డిశంబర్ 17 , 2018 (DNS Online ): పెతాయి తుఫాన్ తాకిడి కారణంగా విశాఖ నుంచి రాకపోకలు నడిచే జన్మభూమి, రైలు సోమవారం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకే నడుస్తుందని

తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. పెతాయ్ తుఫాన్ ప్రభావం కోస్తా ఆంధ్రా ప్రాంతం పై ఉధృతంగా ఉండడంతో ప్రతి రోజు ఉదయం విశాఖ నుంచి బయలుదేరే జన్మభూమి

(నెంబర్ 12805 విశాఖపట్నం నుంచి సికంద్రాబాద్ ) సోమవారం విజయవాడ నుంచి, సికింద్రాబాద్ వఱకు నడుస్తుందని, తిరుగు రైలు (నెంబర్ 12806 సికంద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే

జన్మభూమి) సోమవారం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే నడుస్తుందని తెలియచేసారు. పెతాయి తుఫాను ప్రభావం బట్టి రాకపోకలు సాగించే వివిధ రైళ్ల  à°µà°¿à°µà°°à°¾à°²à±  à°µà°¿à°¶à°¾à°–పట్నం

రైల్వే స్టేషన్ లో ప్రత్యేక సేవాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #trains  #janmabhumi  #trains  #janmabhoomi  #railway  #east coast railway
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam