DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలు  అప్రమత్తతతో వ్యవహరిం చాలి : జీవీఎంసీ కమిషనర్‌

విశాఖపట్నం, డిశంబర్ 17 , 2018 (DNS Online ): గ్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివియంసి ) పరిధిలోని ప్రజలందరు అప్రమత్తతతో వ్యవహరించి, అధికారులకు సహకరించాలని

కమిషనర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. పిధాయ్‌ తుఫాను హెచ్చరికల  à°¦à±ƒà°·à±à°Ÿà±à°¯à°¾ ప్రజలు సహకరించి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం

క్షేత్ర పర్యటన సందర్భంగా అధికారులకు సెట్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా తుఫాను, అనంతర పరిణామాలు తీసుకోవలసిన చర్య గురించి వివరించారు. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌

సెంటర్‌లో తుఫాను గమనం, తుఫాను హెచ్చరికను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.  à°…నంతరం కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది తుఫాను హెచ్చరిక, జాగ్రత్తచర్యలు గురించి

అనౌన్స్‌మెంట్‌ ద్వారా అప్రమత్తం చేశారు.  à°…న్ని విభాగాల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి సహాయ, పునరావాస చర్యు అవసరమైన చోట చేపట్టాని ఆదేశించారు.  à°†à°¸à±à°¤à°¿,

ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

 

#dns #dns live #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ganta srinivasa rao  #gvmc  #pethay

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam