DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిఎస్ఎన్ రాజు ఉదారత : 23 న పేదలకు 500 రగ్గులు పంపిణీ  

విశాఖపట్నం, డిశంబర్ 20 ,2018 (DNS Online ): చలి తీవ్రత అధికంగా ఉండడంతో విశాఖ ప్రాంతంలోని పేదలకు కొంతవరకు సహకారాన్ని అందించేందుకు ప్రముఖ దార్శనికులు సి ఎస్ ఎన్ రాజు 500

లూథియానా రగ్గులు పంపిణీ చేయనున్నారు. à°ˆ నెల 23 à°¨ విశాఖపట్నం మద్దిలపాలెం లోని కళాభారతి వేదిక వద్ద à°ˆ భారీ రగ్గులు పంపిణీ జరుగుతుందని జీఆర్ కె  à°ªà±à°°à°¸à°¾à°¦à± à°“ ప్రకటన లో

తెలిపారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ  (కళాభారతి కళావేదిక ) అధ్యక్షులు సి ఎస్ ఎన్ రాజు పేదలకు à°ˆ రగ్గులు అందించాలని సంకల్పించారన్నారు. ప్రతి ఏడాది కొన్ని

సంస్థల ద్వారా ఈ పంపిణీ జరిగిందని, గతం లో కంటే ఈ ఏడాది అధికంగా చలి తీవ్రత ఉండడంతో కళాభారతి వద్దే నేరుగా పేదలకు వీటిని అందించాలని నిర్ణయించామన్నారు. వీటిని

పంజాబ్ లోని లూథియానా నగరం నుంచి ఆర్డర్ పై తయారు చేయించామన్నారు. వీటిని ఆదివారం ఉదయం మద్దిలపాలెం కళాభారతి వేదిక వద్ద పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విశాఖ

పరిసర ప్రాంతాల్లోని వారు ఆదివారం ఉదయం తమ సంస్థ దగ్గరకు రావాలని తెలియచేసారు. అవసరం బట్టి మరింత మందికి అందించడం జరుగుతుందన్నారు. 

 

 

#dns #dns live  #dns media  #dns news  #dnslive #dnsmedia  #dnsnews 

#visakhapatnam  #vizag  #blanket  #kalabharati  #csn raju

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam