DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీల విజేత కర్ణాటక, ఆంధ్ర కు 3 వ స్థానం 

విశాఖపట్నం, డిశంబర్ 21, 2018 (DNS Online ): నగరం లో జరుగుతున్న 32 à°µ ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీల విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. శుక్రవారం ఉదయం హోరా హోరీగా,  à°°à°¸à°µà°¤à±à°¤à°°à°‚ à°—à°¾

 à°œà°°à°¿à°—à°¿à°¨ ఫైనల్ పోటీలో కర్ణాటక (37 పాయింట్లు)  à°¤à°®à°¿à°³à°¨à°¾à°¡à± జట్టు( 33 పాయింట్లు )  à°ªà±ˆ ఘన విజయం సాధించింది. అంతకు ముందు మూడవ స్థానం కోసం జరిగిన పోటీలో ఆంధ్ర ప్రదేశ్ జట్టు 41

పాయింట్ల తేడాతో  à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾ పై భారీ విజయాన్ని చేజిక్కించుకుంది. 
ఈ పోటీల్లో ఉత్తమ డిఫెండర్ గా ఆంధ్ర ప్రదేశ్ జట్లు కు చెందిన ఎం. ఉమా, ఉత్తమ రైడర్ గా కర్ణాటక

జట్టుకు చెందిన ఆర్ముగన్, ఉత్తమ ఆల్ రౌండర్ à°—à°¾ తమిళనాడు జట్టుకు చెందిన వినోద్ పావనేశ్, ఉత్తమ మార్చ్ ఫాస్ట్ జట్టుగా కర్ణాటక ఎంపికయ్యాయి.  

ఇద్దరు ఉప

రాష్ట్రపతులు అందించాం :

ఇద్దరు ఉప రాష్ట్రపతులు అందించిన ఘనత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఏ యు)  à°¦à±‡ నని ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు అన్నారు. ఆలిండియా

 à°ªà±‹à°¸à±à°Ÿà°²à± కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ క్రీడల ప్రోత్సాహానికి విద్యార్థి దశ నుంచే కృషి చెయ్యాల్సిన అవసరం

ఉందన్నారు. పలు జట్ల క్రీడాకారులు మాట్లాడుతూ విశాఖ ప్రాంతీయ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలిషా సాధారణ ఉద్యోగులతో మమేకమై, అన్ని రాష్ట్రాల జట్లకు వసతి, ఆహార సదుపాయాలు

సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయం ప్రత్యక్షంగా పరిశీలించడం పట్ల ధన్యవాదాలు తెలియచేసారు. 
ఈ సభకు అధ్యక్షత విశాఖ ప్రాంతీయ పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్

ఎం. ఎలీషా మాట్లాడుతూ ఈ పోటీలను విశాఖ నగరం లో నిర్వహించేందుకు అవకాశం కల్పించిన భారత తపాలా శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 11 జట్లు పాల్గొన్నాయని, వీరందరికీ

వసతి, రవాణా, భోజన సదుపాయాలు ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు జరుగకుండా ఏర్పాట్లు చేసిన విశాఖపట్నం యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కాలంలో

మరిన్ని జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముగింపు కార్యక్రమం లో సీనియర్ సూపరెండెంట్ వెంకటేశ్వరరావు, ఇతర సహాయక సిబ్బంది

పాల్గొన్నారు. సభకు తపాలా శాఖా అధికారి నాగేశ్వర రావు ప్రయోక్తగా వ్యవహరించి, అందరి మన్ననలు పొందారు. 
ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధులుగా అంతర్జాతీయ కబడ్డీ

క్రీడా కారుడు పద్మరాజు, మాజీ ఒలింపియన్ మాణిక్యాలు, తదితరులు హాజరయ్యారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #alumni  #postal #kabaddi  #karnataka  #andhra pradesh

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam