DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ సంస్థల ఏర్పాటుకు 2022 వరకూ గడువు ఉన్నా ముందుగానే ఇచ్చేశాం : బీజేపీ

ఆంధ్రా కి బీజేపీ ఇచ్చిన సంస్థలు ఇవే.

విశాఖపట్నం, డిశంబర్ 27, 2018 (DNS Online): విభజన చట్టం లో ప్రకటించిన జాతీయ సంస్థల ఏర్పాటుకు 2022 వరకూ గడువు ఉన్నప్పటికీ, ఆరేళ్ళు

ముందుగానే జాతీయ విద్యా సంస్థలను ప్రారంభించామని భారతీయ జనతాపార్టీ ఎంఎల్ సి సోము వీర్రాజు తెలిపారు. విశాఖ కు వచ్చిన ఆయన విలేకరుల సమావేశం లో ఆంధ్రప్రదేశ్ కు

కేంద్రం ఏమిచ్చింది అని 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని, బీజేపీ ని కించపరుస్తూ అవాకులు, చెవాకులు వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ చెంచాలు ఈ

పత్రం ఒక చెంపదెబ్బ లాంటిదన్నారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలలో తెలియచేసిన జాతీయ విద్యా సంస్థలను నెరవేర్చడానికి కేంద్ర

ప్రభుత్వానికి 2022 వరకూ గడువు ఉన్నప్పటికీ, ఆరేళ్ళు ముందుగానే à°ˆ  à°¸à°‚స్థల ఏర్పాటును చేపట్టామన్నారు. వాటికి అదనంగా మరో కొన్నిహామీలు ఇవ్వని సంస్థలను కూడా భారతీయ

జనతా పార్టీ అందించిందన్నారు. à°ˆ మేరకు ఆయా జాతీయ సంస్థలను ఏర్పాటు చేసిన సంవత్సరం, ప్రాంతం తదితర  à°µà°¿à°µà°°à°¾à°²à°¨à± ఆయన ప్రకటించారు. వీటిల్లో 2015 లోనే కొన్ని అనుమతి పొంది

ప్రారంభం అయ్యాయని, వాటిల్లో  à°’à°• ఐఐటి ని తిరుపతి లోను ప్రారంభించగా, à°’à°• ఐఐఐటి ని శ్రీ సిటీ లోనూ మొదలుపెట్టమన్నారు, à°’à°• ఎన్ఐటీ ను తాడేపల్లిగూడెం లోనూ నెలకొల్పి

తరగతులు మొదలు పెట్టగా, విశాఖపట్నం నగరం లో  à°’à°• పెట్రోలియం యూనివర్సిటీను, à°’à°• ఐఐఎస్ఈఆర్ ను, à°’à°• ఐఐఎంను ప్రారంభించామని తెలిపారు. à°’à°• ఎన్ఐడిఎం గుంటూరు లో 2016 లో

 à°…నుమతి / ప్రారంభించగా, 2018 లో  à°’à°• జాతీయ వైద్య విద్యా సంస్థ  à°à°à°à°Žà°‚ఎస్ ను మంగళగిరిలోనూ, à°’à°• గిరిజన విశ్వ విద్యాలయం విజయనగరం లోనూ, à°’à°• సెంట్రల్ యూనివర్సిటీ ని

అనంతపురం లోనూ నెలకొల్పామని తెలిపారు. అయితే à°’à°• వ్యవసాయ విశ్వ విద్యాలయం కు ఇంకా అనుమతి లభించవలసి యుందన్నారు. 

అయితే చట్టం లో పొందుపరచని జాతీయ సంస్థల్లో

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ను 2015 లో కర్నూల్ లోను నెలకొల్పగా, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్

ట్రావెల్ మేనేజ్మెంట్ ను 2015 లో నెల్లూరు లోనూ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సయిజ్ అండ్ నార్కోటిక్స్ ను 2015 లో అనంతపురం లోనూ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను 2015

లో విజయవాడ లోను ప్రారంభించామని, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థను  2018 లో నెల్లూరు లోనూ ప్రారంభించామని ప్రకటించారు. మొత్తం 11 జాతీయ సంస్థలను హామీ

ఇవ్వగా, వాటిల్లో పదింటిని ఇప్పడికే నెరవేర్చమని,  à°¹à°¾à°®à±€à°²à± ఇవ్వకుండా మరో ఐదు జాతీయ సంస్థలను కూడా ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించామన్నారు. ఇవేవీ అవినీతి కోరు

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ చెంచాగిరీలకు కనపడడం లేదని, వాళ్ళల్లా భారతీయ జనతా పార్టీ అవినీతి కూడుకు అర్రులు చాచకుండా ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కు వేల కోట్లా

నిధులు కేటాయించినందుకేనా చంద్రబాబు అండ్ కో మోడీ ని, బీజేపీ ను నానా అవాకులు చెవాకులూ పేలుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 6 న గుంటూరు లో జరిగే మహా బహిరంగ సభలో

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసే ప్రసంగంతో చంద్రబాబు, అతని చెంచా à°—à°¿à°°à±€ à°²  à°šà±†à°µà±à°²à°•à± పట్టిన తుప్పు వదిలిపోతుందని తెలిపారు. 

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #viswanadha raju 

#bjp  #somu veerraaju  #chandrababu  #modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam