DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోగిన సమ్మె సైరన్‌ : బంద్ లో  బీమా రంగం

విశాఖపట్నం, జనవరి 8, 2019 (DNS Online): కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, à°ˆ విధానాలను నిరసిస్తూ  à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤ సమ్మెకు వామపక్షాలకు చెందిన కార్మిక

సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా విశాఖనగరం లోని భారతీయ బీమా సంస్థల ఉద్యోగులు మంగళవారం ఎల్ ఐ సి ప్రధాన

కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. à°ˆ సందర్భంగా బీమా à°°à°‚à°— సంస్థల యూనియన్ విశాఖ జిల్లా  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి ఎన్. రమణాచలం మాట్లాడుతూ నూతన (జాతీయ) పెన్షన్ విధానాన్ని

రద్దు చేసి 1995 నాటి పాత పేషన్ విధానాన్ని కొనసాగించాలని, వేతన సవరణ చెయ్యాలని, ఎల్ ఐ సి లో కొన్ని సంవత్సరాలుగా భర్తీ కాకుండా మిగిలిపోయిన  à°•à±à°²à°¾à°¸à± III ,IV పోస్టులను తక్షణం

భర్తీ చెయ్యాలని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చెయ్యాలని, కార్మిక చట్టాలు సవరించి పారిశ్రామిక వేత్తలకు, పరిశ్రమల అధిపతులకు అనుకూలంగా మార్చివేస్తున్నారని

ఆరోపించారు. చట్టాల రక్షణకు కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ పెట్టుబడి దారులకు, కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా

వ్యవహరిస్తుందని ఆరోపించారు. కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని

వామపక్షనాయకులు  à°†à°°à±‹à°ªà°¿à°‚చారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ లో ఎన్

ఎఫ్ ఐ ఎఫ్ డబ్ల్యు ఐ ప్రతినిధి కె ఎస్ ఎన్ మురళి, ఎల్ ఐ సి సంస్థ ఏజంట్ల సంఘం ప్రతినిధి  à°Ÿà°¿ రామారావు, ఎల్ ఐ సి పెన్షనర్ల సంఘం ప్రతినిధి కృష్ణా రావు, బీమా à°°à°‚à°— యూనియన్

 à°®à±€à°¡à°¿à°¯à°¾ రిలేషన్స్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #LIC  #insurance  #Strke  #nation wide  #pension

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam