DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పీహెచ్ డీ పట్టాలు గంటా ఇవ్వడంపై  వీసీ క్షమాపణ చెప్పాలి:  వైకాపా

విశాఖపట్నం, జనవరి 11, 2019 (DNS Online) : రెండు రోజుల క్రితం జరిగిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ స్నాతకోత్సవం లో గవర్నర్ కు బదులుగా ఒక మంత్రి హోదా లో గంటా శ్రీనివాసరావు పీహెచ్ డీ

పట్టాలు ఎలా పంపిణీ చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మండిపడుతోంది. ఈ విద్యాలయానికి ఉప కులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు కూడా అదే

వేదికపై ఉన్నప్పటికీ గంటాను అడ్డుకోకపోవడం పై తక్షణం వీసీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ వచినప్పడికీ కేవలం 10

మందికే పట్టాలు ఇచ్చి వెళ్లిపోవడంతో రెక్కలు వచ్చిన à°—à°‚à°Ÿà°¾ వెంటనే విద్యార్థులకు పట్టాలిచ్చేశారు.  à°‡à°¦à±‡ విధంగా à°—à°‚à°Ÿà°¾ రాజమహేంద్రవరం లోని నన్నయ విశ్వ విద్యాలయం

కాన్వకేషన్ లో కూడా పట్టాలివ్వడం తో గవర్నర్ గట్టిగా క్లాసు తీసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి మూడు నెలలు గడవక ముందే ఆంధ్ర విశ్వ విద్యాలయం లోకూడా గంట ఇదే

శీను రిపీట్ చెయ్యడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే విషయం పై శుక్రవారం ఎయు లో విలేకరుల సమావేశం నిర్వహించి, వీసీ ని క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్

చేశారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra unviersity  #ganta srinivasa rao  #ysr congress  #students union

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam