DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ భూ దందాలా పై వేసిన సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి

విశాఖపట్నం, మే 10 2018 (డిఎన్‌ఎస్‌) : విశాఖ జిల్లా భూ కుంబకోణం పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణా నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి

సమర్పించి 5 నెలలు  à°ªà±‚ర్తి కావస్తున్నా నేటికి నివేదికను బహిర్గత పర్చకపోవడాన్ని భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. గురువారం

విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ నివేదికను ప్రజ ముందు ఉంచాని సిపిఐ(à°Žà°‚)

పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి హెచ్ నరసింగరావు డిమాండ్‌ చేసారు.
    à°µà°¿à°¶à°¾à°– జిల్లాలో జరిగిన వేలాది ఎకరాల  à°­à±‚రికార్డు టేంపరింగ్‌,

అక్రమాలు, తనఖాలు  à°¤à°¦à°¿à°¤à°° వాటిపై విచారణకు 2017 జూన్‌ 28à°¨ రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. à°ˆ బృందం 6 నెలల ప్రత్యక్షంగా 2,875 ఫిర్యాదుపై విచారణ జరిపింది.

లక్షకు పైగా భూరికార్డు, డాక్యుమెంట్లును పరిశీన జరిపింది. 68 నిరభ్యంతర ధృవీకరణ పత్రాలపై విచారణ జరిపింది. మొత్తంగా సిట్‌ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి 2018

జనవరి 29న సమర్పించింది.
    à°¸à°¿à°Ÿà±‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 5 నొ అవుతున్నా à°† నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతపర్చడం లేదు. ఫలితంగా అనేక అనుమానాు

కుగుతున్నాయి. à°ˆ భూ అక్రమాల్లో అధికారపార్టీకి చెందిన ఎంఎల్‌ఏు, పెద్ద నాయకు ఉన్నారు. ఎక్కువ అక్రమాలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత

జరిగినవేనన్నారు. అందుకే నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగపర్చడం లేదన్నారు.
    à°…నకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యన్నారాయణ రామవరంలో 49

 à°Žà°•à°°à°¾à°² ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేపించుకోవడం, పరుచూరి భాస్కరరావు ఆనందపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి బ్యాంకుల్లో తనఖా పెట్టడం  à°µà°‚à°Ÿà°¿ అనేక అక్రమాు

మరియు దానికి ప్పాడిన వారు స్పష్టంగా రుజువైనా వీరిపై ఎలాంటి చర్యు తీసుకోలేదు. 
    à°—తంలో ఉడా ల్యాండ్‌ పుల్లింగ్‌లో రూ.500 కోట్లు మివగ భూ అక్రమాలు జరిగాయని à°†

నాటి ఉడా విసి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపై ఎలాంటి చర్యు లేవు. దానిని బుట్ట దాఖు చేశారు. ఆ కుంభకోణంలో ఉన్న వారు అత్యధికమంది నేడు తొగుదేశంలో ఉన్నారు. అందుకనే ఆ

నివేదికపై ఎలాంటి చర్యు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు.
    à°¤à±†à°²à±à°—ుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుచున్నాయని,

 à°­à±‚ కుంభకోణాలే కాక ప్రభుత్వం అభివృద్ధి పేర వివిధ సంస్థకు కేటాయిస్తున్న భూము వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటున్నదన్నారు. వీటన్నిటిపై కూడా విచారణ

జరిపించాని సిపిఐ(à°Žà°‚) డిమండ్‌ చేస్తోందన్నారు. కార్యక్రమం 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam