DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ టార్గెట్ బాల్ పోటీల్లో ఏపీ: పురుషుల్లో విన్నర్స్, మహిళల్లో రన్నర్స్

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 16, 2019 (DNS Online): à°—à°¤ నాలుగు రోజులుగా విశాఖపట్నం లోని సాలిగ్రామపురం లో à°—à°² పోర్ట్ హైస్కూల్ మైదానం లో జరుగుతున్న 5 à°µ సీనియర్ జాతీయ టార్గెట్ బాల్ పోటీల

ఫైనల్లో పోరాటంలో   విజేతలుగా పురుషుల విభాగం లో  à°†à°‚ధ్ర ప్రదేశ్ జట్టు, మహిళాల విభాగం లో ఢిల్లీ డైమండ్స్ జట్లు నిలిచాయి. à°—à°¤ నాలుగు రోజులుగా హోరా హోరీగా జరిగిన à°ˆ

పోటీల్లో మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాండిచ్చేరి జట్టు పై 15 - 10  à°¸à±à°•à±‹à°°à± తో విజయం సాధించగా,  à°¤à±†à°²à°‚గాణ కు చెందిన జట్టు మూడవ స్థానంలో

నిలిచింది. అదే విధంగా మహిళల విభాగంలో ఢిల్లీ డైమండ్స్ జట్టు ఆంధ్ర ప్రదేశ్ జట్లు పై  10 - 7 స్కోర్ తో విజయం సాధించింది. మూడవ స్థానంలో పాండిచ్చేరి జట్టు నిలిచింది. à°ˆ

పోటీల ముగింపు వేడుకలకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ క్రీడా విభాగం డైరక్టర్ విజయ్ మోహన్ హాజరై, క్రీడాకారులను అభినందించారు. విద్య తో పాటు క్రీడల్లో కూడా

పాల్గొనాలని పిలుపునిచ్చారు. à°ˆ పోటీల్లో మొత్తం 19 పురుషుల జట్లు, 16 మహిళల జట్లు లో మొత్తం 500 మంది  à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à±à°²à± పాల్గొన్నట్టు పోటీల నిర్వాహకులు, ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ బాల్ క్రీడా సంఘం కార్యదర్శి à°Žà°‚. సురేష్ కుమార్ తెలిపారు.  

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #target ball  #Visakhapatnam Port Trust

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam