DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రయాగ కుంభ మేళ కు విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు 

విశాఖపట్నం, జనవరి 16, 2019 (DNS Online): ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న అర్ధ కుంభ మేళా లో పాల్గొనేందుకు విశాఖపట్నం నుంచి ప్రయాగ ( అలహాబాద్)

వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే రైళ్లను నడుపుతోంది.  à°°à±ˆà°²à± నెంబర్ 08519 రైలు à°ˆ నెల 29 నుంచి ఫిబ్రవరి 26  à°µà°°à°•à± విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ప్రతి

మంగళవారం విశాఖపట్నం నుంచి రాత్రి 11 :50 గంటలకు బయలుదేరుతుంది. మార్గమధ్యంలో ఈ రైలు విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, కటక్, భద్రక్,

బాలాసోర్, హిజలి, ఆంధ్ర, ఎన్ ఎస్ సి  à°¬à±‹à°¸à± జంక్షన్, గొమొహ్, కోడెర్మా, గయా, సంసారం, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్. లలో ఆగుతుంది. 
తిరుగు ప్రయాణం లో రైలు నెంబర్ 08519

 (ప్రయాగ్ రాజ్)  à°…లహాబాద్ నుంచి ప్రతి గురువారం బయలు దేరుతుంది. à°ˆ నెల 31 నుంచి ఫిబ్రవరి 28 వరకూ à°ˆ రైలు గురువారం మధ్యాహ్నం 1 :45 గంటలకు బయలు దేరుతుంది.   
ఈ రైలు లో సెకండ్

ఏసీ భోగీ 1 , థర్డ్ ఏసీ భోగీలు 3 , స్లీపర్ భోగీలు  7 , సెకండ్ క్లాస్ కామ్ లగేజి  à°­à±‹à°—ీలు  2 ఉంటాయి.      

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #railways  #prayag  #allahabad  #kumbh mela

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam