DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవ భారత నిర్మాణానికి ఎన్నారైలు నడుం బిగించాలి : ప్రధాని మోడీ 

భార‌à°¤‌దేశం విశిష్ట‌మైన‌దైతే, భార‌తీయత సార్వ‌à°œ‌నిక‌మైంది :  à°®à°¾à°°à°¿à°·‌స్ ప్ర‌ధాని à°œ‌à°—‌న్నాథ్‌

15 à°µ ప్రవాసీ భారత్ దివస్ ప్రారంభం 

వారణాశి,  à°œà°¨à°µà°°à°¿ 22 ,2019 (DNS Online): నవ

భారతాన్ని అత్యంత ఆధునికంగా నిర్మించడానికి దేశ ప్రజలతో పాటు, ప్రవేశాల్లో ఉండే భారతీయులందరూ నడుంబిగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

మంగళవారం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో 15 à°µ ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ వ్య‌à°µ‌స్థ ను పార‌à°¦‌ర్శ‌à°•‌త్వం తో కూడిన‌ది గాను,

అవినీతి à°°‌హితంగాను మార్చ‌à°¡à°‚ కోసం à°…à°µ‌à°•‌à°¤‌à°µ‌à°•‌à°²‌ ను నివారించిన ప్ర‌భుత్వం తమదేనని అన్నారు. ఒకే ప్ర‌పంచం, à°’à°• సూర్యుడు, à°’à°• గ్రిడ్ అనేదే మంత్రమని, త్వ‌à°°‌లో

ప్ర‌వాసీ తీర్థ్ à°¦‌ర్శ‌న్ యోజ‌à°¨ రానుందని తెలిపారు. వారాణ‌సీ లోని దీన్‌à°¦‌యాళ్ à°¹‌స్త్ à°•‌à°³ సంకుల్ లో జరిగిన à°ˆ సభకు మారిష‌స్ ప్ర‌ధాని ప్ర‌వింద్ à°œ‌à°—‌న్నాథ్ పిబిడి

2019 కి ముఖ్య అతిథి గా విచ్చేశారు.
  
 ‘‘వసుధైవ కుటుంబకమ్’’ సంప్ర‌దాయాన్ని à°¸‌జీవంగా నిల‌బెట్ట‌à°¡à°‚ లో భార‌తీయ ప్ర‌వాసుల భూమిక ను ప్ర‌ధాన మంత్రి à°¹‌ర్షించారు.

 à°ªà±à°°à°µà°¾à°¸ భార‌తీయులు భార‌తదేశాని à°•à°¿ ప్ర‌చార దూత‌లు à°—à°¾ మాత్ర‌మే కాక భార‌à°¤‌దేశం యొక్క à°¬‌లం, సామ‌ర్ధ్యాలు, ఇంకా స్వ‌భావాల‌ కు కూడా ప్రాతినిధ్యం à°µ‌హిస్తున్నార‌ని

ఆయ‌à°¨ అన్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ à°ª‌రిశోధ‌à°¨ పరం à°—à°¾, నూత‌à°¨ ఆవిష్క‌à°°‌à°£ పరం à°—à°¾ à°’à°• ‘న్యూ ఇండియా’ ను నిర్మించ‌à°¡à°‚ లో పాలుపంచుకోవ‌à°²‌సింద‌ని ప్ర‌వాసుల‌ను ఆయ‌à°¨ కోరారు.
/> భార‌à°¤‌దేశం సాధించిన à°¸‌త్వ‌à°° పురోగ‌తి కారణం à°—à°¾ ఇండియా ను ప్ర‌పంచం లో కెల్లా ఉన్న‌à°¤‌మైన పీఠం పై నిల‌చినట్లు భావిస్తున్నరు; మరి ప్ర‌పంచ à°¸‌ముదాయానికి

నాయ‌à°•‌త్వం à°µ‌హించ‌à°—‌à°² స్థాయి లో భార‌à°¤‌దేశం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  à°…à°‚à°¤‌ర్జాతీయ సౌర కూట‌మి దీనికి à°’à°• ఉదాహ‌à°°‌à°£ అని ఆయ‌à°¨ అన్నారు.  à°¸à±à°¥à°¾à°¨à°¿à°•à°‚ à°—à°¾

à°ª‌రిష్కారాన్ని అన్వేషించడం, దాని ని ప్ర‌పంచ స్థాయి లో à°µ‌ర్తింప చేయ‌à°¡à°‚ à°®‌à°¨ మంత్రం అని వివ‌రించారు.  à°…à°‚à°¤‌ర్జాతీయ సౌర కూట‌మి ని ‘à°’à°• ప్ర‌పంచం, à°’à°• సూర్యుడు, ఒకే

గ్రిడ్’ దిశ à°—à°¾ వేసిన‌టువంటి à°’à°• అడుగు à°—à°¾ ఆయ‌à°¨ à°…à°­à°¿à°µ‌ర్ణించారు. 

ప్ర‌పంచం లో ఆర్థిక à°¶‌క్తి నిల‌యాల లో à°’à°•‌à°Ÿà°¿ à°—à°¾ రూపొందే మార్గం లో భార‌à°¤‌దేశం

à°ª‌à°¯‌నిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  à°­à°¾à°°‌à°¤‌దేశం లో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకో సిస్ట‌మ్స్ లో à°’à°•‌à°Ÿà°¿ à°—à°¾ à°ª‌ని చేస్తోంద‌ని, ప్ర‌పంచం లో అత్యంత భారీ ఆరోగ్య

సంర‌క్ష‌à°£ à°ª‌à°¥‌à°•à°‚ కూడా ఇండియా లో à°…à°®‌లు లో ఉంద‌ని చెప్పారు.  ‘మేక్ ఇన్ ఇండియా’ లో మేము పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తున్నామ‌ని తెలిపారు.  à°¸‌మృద్ధ‌మైన పంట‌à°²

ఉత్ప‌త్తి à°®‌à°¨ ప్ర‌ధాన కార్య‌సాధ‌à°¨ à°—à°¾ ఉంద‌ని ఆయ‌à°¨ పేర్కొన్నారు. 

మునుప‌à°Ÿà°¿ ప్ర‌భుత్వం à°¹‌యాం లో సంకల్ప à°¶‌క్తి లోపం à°®‌రియు à°¸‌ముచిత విధానాల కొర‌à°¤ à°² కార‌ణం à°—à°¾

à°²‌బ్దిదారుల‌ కు ఉద్దేశించిన నిధుల భారీ రాశి వారి à°•à°¿ à°²‌భ్యం కాలేద‌ని ప్ర‌ధాన మంత్రి విమ‌ర్శించారు.  à°…యితే,  à°ªà±à°°‌స్తుతం వ్య‌à°µ‌స్థ లోని లోటు పాటుల‌ ను సాంకేతిక

విజ్ఞానం à°¸‌హాయం తో మేం అధిగ‌మించామ‌ని ఆయ‌à°¨ అన్నారు.  à°ªà±à°°‌జా à°§‌నాన్ని దోచుకోవ‌డాన్ని ఆపివేయ‌à°¡‌మైంద‌ని, కోల్పోయిన à°§‌నం లో 85 శాతం à°§‌నాన్ని అందుబాటు లోకి

తీసుకు రావ‌డమైంద‌ని, దానిని à°²‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల లోకి నేరుగా à°¬‌à°¦‌లాయించ‌à°¡à°‚ à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌ని ఆయ‌à°¨ వివ‌రించారు. à°—‌à°¤ నాలుగున్న‌à°° సంవ‌త్స‌రాలుగా 5,80,000 కోట్ల

రూపాయ‌à°² ను నేరు à°—à°¾ ప్ర‌à°œ‌à°² ఖాతాల లోకి à°¬‌దిలీ చేయ‌à°¡‌మైంద‌న్నారు.  à°²‌బ్దిదారుల జాబితా లో నుండి 7 కోట్ల బోగ‌స్ పేర్ల‌ ను ఏ విధంగా తొల‌గించిందీ ప్ర‌ధాన మంత్రి

వివ‌రిస్తూ, à°ˆ సంఖ్య బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌ à°®‌రియు ఇట‌లీ à°² à°œ‌నాభా కు దాదాపు à°¸‌మాన‌à°®‌న్నారు.

à°¤‌à°¨ ప్ర‌భుత్వం తెచ్చిన మార్పుల లో ఇవి కొన్ని అని ఆయ‌à°¨ చెబుతూ, ఇది

à°’à°• ‘న్యూ ఇండియా’ తాలూకు నూత‌à°¨ విశ్వాసాన్ని ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు. 

à°’à°• ‘న్యూ ఇండియా’ సాధ‌à°¨ కు గాను, à°®‌నం చేసుకున్న తీర్మానం లో ప్ర‌వాసుల‌ కు

à°¸‌మాన‌మైన ప్రాముఖ్యం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  à°µà°¾à°°à°¿ à°­‌ద్ర‌à°¤ ను కూడా à°®‌నం à°ª‌ట్టించుకోవ‌à°²‌సి ఉంద‌ని, à°˜‌ర్ష‌à°£ మండ‌లాల లో చిక్కుకు పోయిన రెండు à°²‌క్ష‌à°²

మంది à°•à°¿ పైగా భార‌తీయుల ను à°¤‌à°°‌లించే à°¸‌వాలు ను ప్ర‌భుత్వం ఏ విధంగా స్వీక‌రించిందీ ఆయ‌à°¨ à°ˆ సంద‌ర్భం à°—à°¾ ఉదాహ‌రించారు.

విదేశాల లో నివ‌సిస్తున్న భార‌తీయు à°²

సంక్షేమాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ప్ర‌యాణానుమ‌తి à°ª‌త్రాలు, ఇంకా వీజా నియ‌మాల‌ ను à°¸‌à°°‌à°³‌à°¤‌à°°à°‚ చేయ‌à°¡‌మైంద‌ని, అంతే కాక à°‡-  à°µà±€à°œà°¾ సదుపాయం వారి à°•à°¿

ప్ర‌యాణాన్ని à°®‌à°°à°¿à°‚à°¤ సుల‌à°­‌à°¤‌à°°à°‚ à°—à°¾ మార్చి వేసిందన్నారు. ప్ర‌వాస భార‌తీయులంద‌రినీ ప్ర‌స్తుతం పాస్‌పోర్ట్ సేవ కు ముడిపెట్ట‌à°¡à°‚ à°œ‌రుగుతోంద‌ని, చిప్ ఆధారితమైన

à°‡- పాస్‌పోర్ట్ ను జారీ చేసేందుకు ప్ర‌à°¯‌త్నాలు à°œ‌రుగుతున్నాయ‌న్నారు.

ప్ర‌వాసీ తీర్థ్ à°¦‌ర్శ‌న్ యోజ‌à°¨ కు రూపక‌ల్ప‌à°¨ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి

చెప్పారు.  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°² లో ఉంటున్న భార‌తీయులు ఒక్కొక్క‌రు భార‌త్ కు చెంద‌ని 5 కుటుంబాల‌ ను ఇండియా సంద‌ర్శ‌à°¨‌ కు ఆహ్వానించాల‌ని ఆయ‌à°¨ కోరారు.  à°…లాగే, గాంధీ జీ

à°®‌రియు గురు నాన‌క్ దేవ్ జీ à°² విలువ‌à°²‌ ను వ్యాప్తి చేయ‌à°µ‌à°²‌సింద‌ని, వారి స్మ‌à°°‌ణోత్స‌వాల‌ లో పాలుపంచుకోవ‌à°²‌సింద‌ని కూడా ఆయ‌à°¨ అభ్య‌ర్ధించారు.  à°¬à°¾à°ªà±‚ జీ à°•à°¿

à°¨‌చ్చిన à°­‌à°œ‌à°¨ గీతం ‘వైష్ణ‌à°µ à°œ‌న్’ సంక‌à°²‌నం లో ప్ర‌పంచ à°¸‌ముదాయం à°®‌à°¨‌ తో à°•‌à°²‌సి రావ‌à°¡à°‚ à°®‌à°¨‌ కు à°—‌ర్వ‌కార‌à°£‌à°®‌ని ఆయ‌à°¨ చెప్పారు. 

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ ను

విజ‌à°¯‌వంతం చేయ‌à°¡à°‚ లో ఆప్యాయత తో, ఆతిథ్యం తో కాశీ నివాసులు పోషించిన పాత్ర‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు.  à°¤à±à°µ‌à°°‌లో à°œ‌రుగ‌నున్న స్కూల్ బోర్డ్ à°ª‌రీక్ష‌à°²

à°•‌న్నా ముందే - 2019 à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌వరి 29 à°µ తేదీ ఉద‌యం 11 à°—à°‚à°Ÿ‌à°²‌కు- NAMO App ద్వారా విద్యార్థుల తో, వారి à°¤‌ల్లిదండ్రుల‌తో à°ª‌రీక్షా పే à°š‌ర్చా లో తాను  à°®à±à°–ాముఖి

సంభాషించ‌నున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

పిబిడి-2019 à°•à°¿ ముఖ్య అతిథి à°—à°¾ విచ్చేసిన మారిష‌స్ ప్ర‌ధాని శ్రీ ప్ర‌వింద్ à°œ‌à°—‌న్నాథ్ భార‌తీయ ప్ర‌వాసుల

జ్ఞాపకాల‌ను గురించి, వారి పూర్వికుల à°—‌డ్డ తో వారికి ఉన్న‌టువంటి సంధానాన్ని గురించి ప్ర‌స్తావించారు.  à°†à°¯‌à°¨ హిందీ భాష లో, ఇంగ్లీషు భాష లో మాట్లాడుతూ ఇటువంటి

à°œ‌à°¨ à°¸‌మూహం విదేశాల లో ఉంటున్న భార‌తీయులంతా ఒకే కుటుంబ à°¸‌భ్యులు అనేటటువంటి గుర్తింపు ను ప్ర‌స్ఫుటం చేస్తుంద‌న్నారు.  à°­à°¾à°°‌à°¤‌దేశం విశిష్ట‌మైన‌దైతే,

భార‌తీయ‌à°¤ సార్వ‌à°œ‌నిక‌మైన‌à°¦‌ని ఆయ‌à°¨ పేర్కొన్నారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°µà°‚తులైన à°®‌రియు స్వావ‌లంబ‌à°¨ ను à°•‌లిగివున్న ప్ర‌వాసీ à°¸‌ముదాయం జాతి నిర్మాణం లో à°’à°• ప్ర‌ధాన‌మైన

భూమిక ను పోషించ à°—‌లుగుతుంద‌ని, అంతేగాక‌ à°¬‌హుళ పార్శ్విక వాదానికి వీరు సహాయ‌కారి కాగ‌లుగుతార‌ని మారిష‌స్ ప్ర‌ధాని చెప్పారు.

ఆయ‌à°¨ భోజ్‌పురి మాండ‌లికం

లో మాట్లాడి, à°œ‌à°¨ సందోహాన్ని ఆకట్టుకొన్నారు.  à°¤à±Šà°²à°¿ à°…à°‚à°¤‌ర్జాతీయ భోజ్‌పురి ఉత్స‌వాన్ని మారిష‌స్ నిర్వ‌హిస్తుంద‌ని ఆయ‌à°¨ ప్ర‌à°•‌టించారు.

విదేశీ

వ్య‌à°µ‌హారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమ‌తి సుష్మ స్వ‌రాజ్ à°¤‌à°¨ ప్రారంభోప‌న్యాసం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ హుషారయిన నాయ‌à°•‌త్వం లో భార‌à°¤‌దేశం ఇవాళ

à°—‌ర్వ‌à°ª‌డుతోంద‌న్నారు.  à°®à°¾à°¤à±ƒ భూమి తో బంధాల‌ను పెన‌వేసుకొన్నందుకు గాను ప్ర‌వాసీ భార‌తీయ à°¸‌ముదాయానికి ఆమె à°§‌న్య‌వాదాలు తెలిపారు.  à°‰à°¤à±à°¤‌ర్ ప్ర‌దేశ్

ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో à°œ‌రుగుతున్న‌ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ à°®‌రియు కుంభ్ మేళా లు ‘ఏక్ భార‌త్ శ్రేష్ఠ్ భార‌త్’

కు అద్దం à°ª‌డుతున్నాయ‌న్నారు.

భార‌త్ ను గురించి తెలుసుకోండి పేరిట నిర్వ‌హించిన క్విజ్ పోటీ లో విజేత‌à°²‌ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ à°¸‌త్క‌రించారు.  à°ˆ

క్విజ్ పోటీ ప్ర‌వాసీ భార‌తీయ యువ‌à°œ‌నుల కు ఉద్దేశించింది.

ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ ముగింపు కార్య‌క్ర‌మం 2019 à°µ సంవ‌త్స‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 23à°µ తేదీ à°¨ జరుగ‌నుంది.

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ª‌తి శ్రీ రాంనాథ్ కోవింద్ à°ˆ కార్య‌క్ర‌మానికి విచ్చేసి, ఎంపిక చేసిన కొంత మంది ప్ర‌వాసీ భార‌తీయుల‌కు వారు అందించిన సేవ‌à°²‌కు గాను ‘ప్ర‌వాసీ భార‌తీయ

à°¸‌మ్మాన్’ ను ప్ర‌దానం చేయనున్నారు.

 à°¸‌మ్మేళ‌నానంత‌à°°à°‚ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 24 à°µ తేదీ నాడు ప్ర‌వాసీ à°¸‌ముదాయం ప్ర‌తినిధులు కుంభ్ మేళా లో పాలుపంచుకునేందుకు

ప్ర‌యాగ్‌రాజ్ ను సంద‌ర్శించ‌నున్నారు.  à°µà°¾à°°à± à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 25 à°µ తేదీ నాడు ఢిల్లీ à°•à°¿ బయలుదేరి వెళ్తారు; న్యూ ఢిల్లీ లోని రాజ్‌à°ª‌థ్ లో à°œ‌రిగే à°—‌à°£‌తంత్ర దిన à°•‌వాతు ను

వారు తిల‌కిస్తారు.

à°ˆ కార్య‌క్ర‌మాని à°•à°¿ హాజ‌రైన వారిలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ à°—‌à°µ‌ర్న‌ర్ శ్రీ రాం నాయ‌క్‌, విదేశీ వ్య‌à°µ‌హారాల శాఖ కేంద్ర మంత్రి సుష్మ స్వ‌రాజ్

à°² తో పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింహ్ రావత్, విదేశాల లో

భార‌తీయుల వ్య‌à°µ‌హారాల శాఖ à°¸‌హాయ మంత్రి à°œ‌à°¨‌à°°‌ల్ (రిటైర్డ్‌) వి.కె. సింహ్‌, ఇంకా à°ª‌లువురు ఇత‌à°° ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #PBD 

#Pravasi Bharatiya Diwas  #Varanasi  #Kumbh Mela  #Republic Day

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam