DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సరుగుడు, యుక్లేస్‌ వంటి పంటకు మద్దతు ధర ఇవ్వాలి: రైతు సంఘం

విశాఖపట్నం, మే 10, 2018 (DNS Online) : రైతాంగం పండించిన  à°ªà°‚టకు గిట్టుబాటు ధరలేక, కొన్ని పంటలకు మార్కెటు సౌకర్యం లేక అతివృష్టి అనావృష్టితో ఇబ్బందు పడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్

రైతు సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు వై. సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, అనంతరం సంయుక్త కలెక్టర్ జి.

సృజన కు వినతి పత్రాన్ని అందించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎరువు, పురుగు మందు, విత్తనాల  à°§à°°à°²à± విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ పూర్తి

స్థాయిలో అమలు కాక గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతు సరుగుడు, (ఆయిల్‌ జామ్‌) యూకలిప్టస్ తోటలు వేసుకొని 5 సంవత్సరాలకు ఒక్కసారైనా డబ్బు వస్తాయని

ఎరురుచూస్తున్నారు. పిల్లల చదువుకు, పెళ్ళిలకు ఉపయోగపడాని ఆశించిన సరుగుడు రైతు పూర్తిగా కష్టాలో పడ్డారు. కొంతమంది రైతు తోటువేసి పట్టణ ప్రాంతాకు, ఇతర జిల్లాకు

వలస  à°ªà±‹à°¤à±à°‚టే మరి కొంతమంది కొద్దిపాటి భూములను సరుగుడు తోటలు వేసి ఆయా గ్రామాల్లోనే కూలీలుగా, ఉపాధి కూలీలుగా పనులు చేసుకుంటూ కాలం  à°—డుపుతున్నారన్నారు. ఇది

గత 5 సం॥ వరకు బాగానే నడిచింది. ఎంతో కొంత ధర బాగుందని రెండు పంటు పండిరచిన భూములో సైతం సరుగుడు తోటలు వేసారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యాల కళ్ళు చెదిరాయి. మన

ఉత్తరాంధ్రలో పండిన సరుగుడు తోటల్నీ కొనుగోలు చేసే ఫ్యాక్టరీలు రాజమండ్రి, రాయగడ, జైపూర్‌ వారు ఎక్కడికక్కడ కాటాలు ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద యజమానులను

తయారు చేసుకొని సబ్‌ కాంట్రాక్టర్లు ద్వారా సరుగుడు కొనుగోలు చేస్తున్నారు. రాయగడ ఫాక్య్టరీ 3 జిల్లా యొక్క సరుగుడు కొనుగోు చేస్తున్నది. ఇంతలో  à°—à°¤ సంవత్సరం

కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ప్రకటించడంతో ప్యాక్టరీ యజమాని 18 శాతం రైతు నుండి పన్ను వసూు చేస్తున్నారు. దీంతో రైతు మద్దతు ధర పూర్తిగా పడిపోయింది. స్వామినాధన్‌

కమిటీ సిఫార్సుకు అనుగుణంగా ఉత్పత్తికయ్యే ఖర్చుకు 50 శాతం కలిపి రైతుకు చెల్లించాని కోరుతున్నరు.
    à°•à°¾à°µà±à°¨ ఇప్పటికైన  à°¸à°°à±à°—ుడు, యుక్లేస్‌ పంటకు మద్దతు ధర

కల్పించి ప్రభుత్వమే మార్కెట్‌ యార్డు ద్వారా కొనుగోు చేయాని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం మరియు జిల్లాలోని సరుగుడు రైతుం కోరుతున్నారు. 

సామాజిక వేత్త,

పాత్రికేయుడు గాడి బాలరాజు మాట్లాడుతూ అన్నదాతలకు తగిన ప్రోత్సాహం ఇవ్వకుంటే రానున్న కాలంలో పంటలు పండించే వారే కరువవుతారన్నారు. నెలల తరబడి కష్టించి

పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ విశాఖ జిల్లా రైతులు చేస్తున్న నిరసనకు సంఘీభావంగా పాల్గొన్నట్టు తెలిపారు. 
     à°ˆ కార్యక్రమంలో సరుగుడు రైతు

సంఘం జిల్లా అధ్యక్ష/కార్యదర్శు ఆదిరెడ్డి చిన్నబాబు,  à°—à°‚à°¡à°¿ నాయనబాబు, à°Ž.పి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కర్రి.అప్పారావు, à°Ž.పి.కౌు రైతుసంఘం జిల్లా కార్యదర్శి.

à°Ž.భాక్రిష్ణ, నాయకు ఆర్‌.ముత్యానాయుడు, సాపిరెడ్డి నారాయణమూర్తి తదితయి పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam