DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యూజిలాండ్ పై 3 - 0 తో వన్డే సిరీస్ భారత్ కైవసం

మౌంట్ మౌంగుని , జనవరి 28, 2019  (DNS Online ) : న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పురుషుల భారత్ క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. సోమవారం మౌంట్ మౌంగుని లో జరిగిన మూడవ

వన్డే లో న్యూజిలాండ్ పై ఏడు వికెట్ల తో గెలుపొంది ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ జట్టు ముందు న్యూజిలాండ్ జట్టు 244 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది

భారత్  à°¨à±à°¯à±‚జిలాండ్ క్రికెట్ జట్ల మధ్య  à°œà°°à±à°—ుతున్న మూడవ వన్డే క్రికెట్ పోటీలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 243 పరుగులు చేసింది. à°ˆ జట్టులో రాస్

టైలర్ 93 పరుగులు చేసి, జట్టు స్కోరు 200 పరుగులు దాటేందుకు కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపర్ టాం లాతమ్ 51 పరుగులు చేసి, 4 వ వికెట్ కు రాస్ టైలర్ తో కలిసి 119 పరుగుల

భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ తరపున బౌలింగ్ చేస్తూ షమీ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్ కు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఇప్పడికే à°ˆ వన్డే సిరీస్ లో భారత్ జట్టు 2 -0 తో లీడ్ తో  à°†à°§à°¿à°•à±à°¯à°‚ లో ఉంది. భారత్ జట్టు 43 ఓవర్లలో పరుగులు 245 చేసింది. భారత్ జట్టులో రోహిత్ శర్మ 62 పరుగులు, విరాట్ కోహ్లీ 60

పరుగులు, కాగా ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. ఇంకా రెండు వన్డే మ్యాచులు మిగిలి ఉండగానే, భారత్ జట్టు సిరీస్ ను గెలుపొందింది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam 

#vizag  #ODI  #India  #New Zealand  #cricket  #Virat kohli  #shami  #roll tailor  #virat kohli  #rohith sharma

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam