DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముఖ్యమంత్రి చేపట్టే అఖిల పక్ష సమావేశానికి ఆడారి కిషోర్ కు ఆహ్వానం

à°…à°–à°¿à°² పక్ష సమావేశానికి ఆడారి కిషోర్ కు ఆహ్వానం 

విశాఖపట్నం, జనవరి 29 , 2019 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జనవరి 30, 2019 న వెలగపూడి లోని

ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లోని బ్లాక్ 1 లోని సమావేశ మందిరం లో నిర్వహించే అఖిల పక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆడారి కిషోర్

కుమార్ కు ఆహ్వానం పలికారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఆహ్వాన పత్రికను పంపడంతో పాటు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించినట్టు కిషోర్ కుమార్

తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లోని అన్ని రాజకీయ పార్టీలు, పోరాట సంఘాలు, వివిధ జేఏసీలతో à°ˆ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. à°ˆ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లు 2014 లో

ప్రకటించిన ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఇతర ప్రకటిత హామీలను చట్ట ప్రకారం ఏ విధంగా సాధించాలి అనే అంశాలపై కూలంకష చర్చ జరగనుందని తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి లోని ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక సచివాలయం భవనం లోని ముఖ్యమంత్రి సమావేశ మందిరంలో à°ˆ సమావేశం జరుగనుంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive 

#dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #chandra babu naidu  #adari kishore kumar  #andhra pradesh  #velagapudi  #chief minister  #secretariat  #all party meeting  #telugudesam party  #janasena  #ysr congress

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam