DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భీమిలి లో ముస్లిం లకు 10 ఎకరాల కేటాయింపు: మాజీ ఎమ్మెల్యే రెహమాన్  

ముస్లింలకు మేలు జరిగింది టిడిపి తోనే, పార్టీని గెలిపిస్తాం.  

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 07, 2019 (DNS Online) : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కాలం నుంచి ముస్లిం లకు మేలు

జరిగింది కేవలం తెలుగుదేశం పార్టీ హయం లోనేనని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రెహమాన్ అన్నారు. గురువారం నగరం లోని బుధిల్ పార్కు హోటల్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ పరిధిలో పదిఎకరాలు కేటాయించారని, ఇందులో‌ షాదీ ఖానా, వంట, భోజనశాల, గొప్ప మసీదు, యాత్రికులకు వసతి, శిక్షణ

కేంద్రం వంటివి నిర్మిస్తామని తెలియచేసారు. ఈద్గా, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు.  à°ˆ నెల తొమ్మిదిన  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ ఉదయం 11 గంటలకు మంత్రులు à°—à°‚à°Ÿà°¾,

ఫారూఖ్, కౌన్సిల్ అధ్యక్షుడు షరీఫ్ సమక్షం లో ఈ స్థలం అప్పగించనున్నారని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది శాతం ముస్లిము జనాభా ఉందని, వారికి జనాభా

ప్రాతిపదికన  à°ªà°¦à°¿ సీట్లు  à°•à±‡à°Ÿà°¾à°¯à°¿à°‚చాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో కూడా ముస్లిములకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా ఏకగ్రీవంగా

సహకరిస్తామన్నారు. à°ˆ కార్యక్రమం లో విశాఖ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #tdp  #muslims  #SA rahaman  #ganta  #chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam