DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ తో ఊడిపడేంటి ? బీజేపీ అధికార ప్రతినిధి రూడి 

మా నియోజకవర్గం మూడు జోన్లలో ఉంది. రూఢి 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 09, 2019 (DNS Online) : రైల్వే జోన్ తో ఊడిపడేది ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శరన్ (బీహార్)

ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడి అన్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన స్థానిక నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశం లోని ప్రతి

రాష్ట్రంలోనూ à°’à°• ప్రత్యేక రైల్వే జోన్ ఉండాలి అనే నిబంధన ఏమీ లేదని, తమ నియోజకవర్గం లోని గ్రామాలు  à°®à±‚డు రైల్వే జోన్ల పరిధిలో ఉన్నాయని, వాటిలో ఏ సమస్య వచ్చిన

మిగిలిన వాళ్ళతో సమస్యగానే ఉందన్నారు. రైల్వే జోన్లు కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే తప్ప పెద్ద à°—à°¾ ఉపయోగం ఉండదన్నారు. రైల్వే జోన్ పై  à°µà°¿à°²à±‡à°•à°°à±à°²à± సంధించిన ప్రశ్నకి

ఈయన జవాబిచ్చినప్పుడు స్థానిక నేతలు నోరు మెదపక పోవడం గమనార్హం. విశాఖ ప్రాంతానికి స్థానిక ఎంపీ హరిబాబు అద్భుతంగా పని చేసి సేవలందించారని, లోక్ సభ లో సైతం ఆయన

పనితీరు అద్భుతమని కితాబిచ్చారు. ఆయన సేవలను పార్టీ గుర్తుంచుకుంటుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, నగర

అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #roody  #general secretary  #nagendra  #madhav  #polavaram  #railway zone  #chandrababu naidu  #narendra modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam