DNS Media | Latest News, Breaking News And Update In Telugu

300 కోట్ల మైలు రాయి దాటనున్న అన్నదాత అక్షయ పాత్ర 

అక్షయ పాత్ర కు అరుదైన రికార్డు, ప్రతి రోజు 18 లక్షల మందికి ఆహారం 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 10, 2019 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం అనగానే

వెంటనే స్ఫురించే పేరు అక్షయపాత్ర. దేశవ్యాప్తంగా ప్రతి రోజు 12 రాష్ట్రాలలో 40 ప్రదేశాలలో 18,00 లక్షల మంది విద్యార్థులకు అత్యంత శ్రేష్టమైన భోజనాన్ని విద్యార్థులకు

అందించడంలో సఫలీకృతమైన అతి పెద్ద స్వచ్చంద సేవా సంస్థ  à°…క్షయ పాత్ర ఫౌండేషన్.  2000 సంవత్సరము లో కేవలం  1500 మంది స్కూల్ పిల్లలకు భోజనాలు అందించడంతో ప్రారంభించి à°ˆ

నెల 11à°µ తేదీ నాటికి 3 వందల కోట్ల మంది మైలు రాయీ  à°šà±‡à°°à±à°•à±‹à°¨à±à°‚à°¡à°¡à°‚ అభినందనీయం. 
à°ˆ సందర్భముగా  à°­à°¾à°°à°¤ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ అక్షయ

పాత్ర వంటశాల సందర్శించనున్నట్టు విశాఖ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. రికార్డు మైలురాయి కి చేరుకోనున్న 3 వందల కోట్ల భోజనము మోడీ స్వయంగా

అందించనున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థల్లోనూ దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని

తెలియచేసారు. à°ˆ కార్యక్రమాన్ని గాజువాక  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ స్కూల్ వద్ద భారత ప్రధాని  à°¬à±ƒà°‚దావన అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాల పర్యటన ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు

విశాఖ ప్రతినిధులు తెలిపారు. 

విశాఖ పరిధిలో . ..  :

అక్షయపాత్ర ఫౌండేషన్ విశాఖపట్నం శాఖా ఆధ్వర్యవంలో 2008 సం లో 5000 మంది విధ్యార్దులకు మద్యాహ్న బోజనాన్ని 7

పాఠశాలల్లో ప్రారంబించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 92 పాఠశాలల్లో 22500 మంది విద్యర్దులకు మద్యాహ్న బోజనాన్నిఅందచేయడం జరుగుతున్నది, దీనికి అదనంగా ప్రభుత్వ

జనరల్ హాస్పిటల్ నందు ప్రతిరోజు 1000 మంది రోగుల సహాకులకు భోజనమును అందచేయడం జరుగుతుందని వివరించారు.  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్రము నందు విజయవాడ లో 15000 మంది, కాకినాడలో 15000

మంది. నెల్లూరు లో 25000 మంది  à°®à°°à°¿à°¯à± విశాఖపట్నంలో 22500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
 
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ హరే కృష్ణ మూవ్మెంట్ కు

అనుబంధంగా సేవలందిస్తున్న ఈ అక్షయపాత్ర సేవలను జాతి, మతాలకు అతీతంగా విస్తరిస్తోంది అనడం అతిశయోక్తి కాదు. అన్నార్తులకు ఆహారాన్ని అందించేందుకు తెలుగు

రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుని అన్న క్యాంటీన్ల పేరిట ఆంధ్ర ప్రదేశ్ లోను, తెలంగాణలోనూ సేవలను అందిస్తోంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag 

#visakhapatnam  #akshaya patra  #Gajuwaka  #hare krishna movement

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam