DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి విశాఖలో విధుశేఖరుల విజయ యాత్ర

విశాఖపట్నం, మే 11, 2018 (DNS Online) :   శ్రీ. శృంగేరి పీఠాధిపతులు జగద్గురు విధు శేఖర భారతి. స్వామి శనివారం ( May 12, 2018 ) సాయం త్రం విశాఖ నగరానికి. రానున్నారు. నాలుగు రోజుల పాటు విశాఖ లో

వేంచేసి ఉండి పలు కార్యక్రమాల్లో అయన పాల్గొనున్నారు. నగర శివారు ప్రాంతమైన పోతినమల్లయ్య పాలెం లో à°—à°² శ్రీ శృంగేరి శంకర మఠం ఆలయానికి సాయంత్రం 5 30  à°—ంటలకు

చేరుకుంటారు. అన్నవరం క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖ చేరుకున్న స్వామికి పీఎం పాలెం క్రికెట్ మైదానం నుంచి ప్రభుత్వ, ఆధ్యాత్మిక లాంఛనాలతో భారీ

శోభా యాత్ర ద్వారా స్వాగతం పలకనున్నారు. మూడు రోజుల పాటు స్వామీ వేంచేసి ఉండి పలు కార్య క్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నెల 14 వ తేదీ సాయంత్రాని కి విశాఖ నగరం లోని

ఎంవీపీ కోలనీ లో గల తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఈ నెల 16 వ తేదీ సాయంత్రం బయలుదేరి తుని తపోవనానికి చేరుకుంటారని కార్యక్రమ

నిర్వాహకులు తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam