DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ సభకు నో చెప్పడంపై ఎయు వీసీ కు శ్రీముఖం ?

గవర్నర్ కార్యాలయం ద్వారా అక్షింతలు ?

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 22, 2019 (DNS Online ): మార్చి 1 à°¨ విశాఖ రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టే బహిరంగ సభకు మైదానాలు ఇవ్వడం

కుదరదు అని ప్రకటించిన ఘటనపై కేంద్రం సీరియస్ గానే స్పందించినట్టు తెలుస్తోంది. భారత ప్రధాని సభను ఎయులో నిరాకరించడం పై కేంద్రం రాష్ట్ర గవర్నర్ ద్వారా వివరణ

కోరినట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్వారా సంజాయిషీ కోరినట్టుగా వార్తలు వినవస్తున్నాయి.

గతం లో కేవలం విద్య సంబంధిత సమావేశాలకు ఎయు మైదానాలు ఇవ్వాలి అని ఉన్న నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ అధికార తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు, ఎంపీల

పెళ్లిళ్లు పేరంటాళ్లకు ఎయు మైదానం పై ఉన్న అన్ని నిబంధనలను మార్చేసి మరీ అధికార పార్టీ తమ ఇష్టానుసారం వాడుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా మార్చి 1 న

జరుగనున్న భారత ప్రధాని సభకు అనుమతి కోరిన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులకు ఎయు వీసీ నో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ గానే తీసుకుంది. ఎయు లో

నిర్వహించే కోర్సులకు అనుమతి ఇచ్చేది కేంద్రం ఆధీనంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, చాలా విభాగాలకు నిధులు ఇచ్చేది కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (

డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ), అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఒక్క కారణం వాళ్ళ అధికార పార్టీ చెప్పినట్టు తానా అంటే తందానా అంటున్నారని విమర్శలు ఎయు

అధికారులు ఎదుర్కొంటున్నారు. 

మాకెలాంటి నోటీసు రాలేదు : ఎయు రిజిస్టర్ 

ఎయు మైదానాన్ని భారత ప్రధాని సభ కు కేటాయించక పోవడం పై తమకు రాష్ట్ర గవర్నర్

కార్యాలయం నుంచి గానీ,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎటువంటి తాఖీదులు రాలేదని ఎయు రిజిస్టర్ డాక్టర్ కె. నిరంజన్ DNS కు తెలిపారు. గవర్నర్ కార్యాలయం

నుంచి ఎయు కు సంజాయిషీ కోరుతూ నోటీసులు వచ్చాయన్న సమాచారం రిజిస్టర్ ను వివరణ కోరగా తానూ సెలవు తర్వాత ఈ రోజే విధుల్లో చేరానని, తమకు ఇంతవరకు ఎటువంటి లేఖ లో

రాలేదన్నారు. అయినా తాము నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడం లేదన్నారు. అయితే ఎయు కార్యాలయ సిబ్బంది మాత్రం à°ˆ అంశం పై చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

 
/>  

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra university  #telugudesam  #andhra pradesh  #prime minister  #narendra modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam