DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ఇవ్వని మోడీ గో బ్యాక్... వామ పక్షాలు. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2019 (DNS Online) : ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల దశాబ్దాల పోరాటం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి వెళ్లిపోవాలని

వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం విశాఖ పట్నం రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం రైల్వే డివిజినల్ మేనేజర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వచించారు. ఈ

ర్యాలీలో ఒక డొల్ల రైలు బొమ్మను ధరించి, ఇదే రైల్వే జోన్ అంటారని అవహేళన చేస్తూ, మోడీ గో బ్యాక్ నినాదాలు చేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ అనేది ఇప్పుడు వచ్చిన

డిమాండ్ కాదని, దశాబ్దాలుగా ఎందరో నేతలు, వేలాది మంది ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు అవిశ్రాంతంగా పోరాటం చేశారన్నారు. విశాఖ కేంద్రం గా శుక్రవారం నగరం లో జరుగనున్న

భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను అనివార్యమైతే అడ్డుకుంటామని హెచ్చరించారు. విశాఖపట్నం కేంద్రం గా బయలుదేరే రైళ్లను భువనేశ్వర్ కు తరలించుకు

పోతున్నానోరెత్తని ఘనుడు ఈ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారని ఎద్దేవా చేసారు. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్. నరసింగరావు, నగర

కార్యదర్శి లోక నాదం, ఐద్వా నగర కార్యదర్శి మాధవి, సిపిఐ రాష్ట్ర సంయుక్త సర్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో సీపీఐ (ఎం) సీనియర్ నేత

రాజు roopondincn భారీ రైలు నమూనా అందరిని ఆకట్టుకుంది. 

 

 

#dns  #dns live   #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #railway zone  #CPM  #CPI  #uttarandhra  #vizianagaram   #srikakulam

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam