DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్  ఏర్పాటు 

వాల్తేర్ డివిజన్ ముక్కలు చేసారు, ఆర్ధిక లోటు తప్పదు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2019 (DNS Online) : దక్షిణ కోస్తా రైల్వే. . . . దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్రా వాసుల కల నెరవేరింది.

ఎంతకాలంగానో ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ కేంద్రంగా కొత్త గా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అయితే

వాల్తేర్ డివిజన్ (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ - ఒరిస్సా) ను విడగొడుతూ. . . ఆంధ్రా భూభాగం లో ఉన్న ప్రాంతం తో పాటు, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు రైల్వే

డివిజన్లను కలిపి విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దీని

ప్రకారం ప్రస్తుతం విభక్త వాల్తేర్ డివిజన్ ను రాయగడ కేంద్రంగా మార్చడం జరుగుతుందని ద్వి వాక్య ప్రకటన చేశారు. ఈ విభజన తో కొంత వరకూ ప్రజల్లో అసంతృప్తి

ఉన్నప్పటికీ రైల్వే జోన్ ప్రకటనపై కొంత ఆనందం వ్యక్తమవుతోంది. 
 
రైల్వే జోన్ సాధించాం, చాలు: హరిబాబు

మొత్తానికి రైల్వే జోన్ సాధించామని, అక్కరలేదంటే

వద్దని చెప్పేద్దామని విశాఖ ఎంపీ హరిబాబు ప్రకటించడం ( à°“ టీవీ ఛానల్ లో) గమనార్హం. 

జోన్ ఏర్పాటు శుభ సూచకం : అవంతి శ్రీనివాస్
ఆర్ధికంగా ఎదుగుదాం, ముందు

రైల్వే జోన్ ప్రకటించింది, ఏర్పాటు జరిగిన తర్వాత అధికంగా ఎదుగుదలకు కృషి చేద్దామని అనకాపల్లి ఎంపీ (మాజీ) à°Žà°‚. శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 

 

#dns  #dns live  #dns media  #dns news 

 #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #railway zone  #south coast railway zone  #waltair division  #piyush goyal  #odissa

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam