DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భౌతిక దాడుల రాజకీయాల ఆంతర్యం ఏంటి ?

భౌతిక దాడుల రాజకీయాల ఆంతర్యం ఏంటి ?

క్యాడర్లా లేక కొట్లాట బ్యాచ్ లా ? 

తిరుమల పవిత్రత ను మంట కలిపే ప్రయత్నమేనా ?

దశాబ్దాల అనుభవం దాడులకే

పరిమితమా ?

విశాఖపట్నం, మే 12, 2018 (DNS Online) :  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ నాడు అలిపిరి వద్ద భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ à°·à°¾ బృందం పై తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేసినట్టుగా

చెప్తున్న దాడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పటం పై మాయని మచ్చ à°—à°¾ నిలుస్తుంది.  à°ˆ దాడి ఎవరు చేశారన్నది ప్రధానం కాదు, ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రతను మంట కలిపే ప్రయత్నం

మాత్రం జరుగుతుందన్నది వాస్తవం. రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయం భేదాలు సర్వ సాధారణం. అయితే ఇలా భౌతిక దాడులు చేయడం మాత్రం గతం లో లేదు. ఇటీవల కాలం లో ఈ విధమైన

ప్రత్యక్ష దాడులు, పైగా జాతీయ నేతలపై తరుచు గా జరుగుతున్నాయి. అయితే తిరుమల ప్రాంతం లో జరగడం ఇదే ప్రధమం. నిరసనలు తెలియచేసే విధానాలు విస్తుతంగా ఉన్నాయి, కాన్వాయ్

ని అడ్డుకోవచ్చు. లేదా వినతి పత్రం ఇవ్వవచ్చు. ఇలా నేరుగా దాడులకు పాల్పడుతున్న కాపాడవలసిన పోలీసు వర్గాలు మిన్నకుండడం వెనుక అధికార పార్టీ ప్రభావం

ఉన్నట్టుగానే తెలుస్తోందని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. 
పోలీసు నిర్లక్ష్యం : అమిత్ షా పై దాడి జరగ వచ్చు అని 24 గంటల ముందుగానే జిలా స్ప్ కి

ఫిర్యాదు చేశామని బి జె వై ఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుకుమార్ రెడ్డి చేసిన ప్రకటన తో తెలుగుదేశం పార్టీ డిఫెన్సె లో పడినట్టయ్యింది. ముందుగా సమాచారం వస్తే తగిన

బందోబస్త్ చేయాల్సిన తిరుపతి పోలీసు యంత్రాంగం ఏమైనట్టు, ? 

40 ఏళ్ళ అనుభవం ఇదేనా ?  :  à°ˆ భారత దేశ చరిత్రలో 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా తనకు తానూ

సాక్షాతూ ఈ రాష్ట్ర అసెంబ్లీ లో చంద్ర బాబు నాయుడు చేసిన ప్రకటన నేడు వెక్కిరించేలా ఉండనే అభిప్రాయాలు ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచీ

కూడా వినవస్తున్నాయి. à°—à°¤ 40 ఏళ్ళ అనుభవం లో తానూ సాధించిన పరిజ్ఞానం ఇదేనా అంటే సమాధానం ఆయనే చెప్పాలి. 

సరిగ్గా గురి కూడా రాదా ?  : ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ

ఇఛ్చిన హామీలను నెరవేర్చని భాజాపా పై, దాని అధ్యక్షుడు అమిత్ షా పై ఉన్న కోపం శుక్రవారం బహిర్గతమైందనే విద్యార్థి నేతలు తెలియచేస్తున్నారు. అయితే అమిత్ షా

కాన్వాయ్ పై రాళ్లు విసరడం బాధాకరమే అయినప్పటికీ  à°°à°¾à°³à±à°²à± విసిరినా వాళ్లకి సరిగ్గా గురి చూద్దాం కూడా రాలేదన్నారు. ఉత్తరాది తరహా లో దాడులు జరిగి ఉంటె ఆంధ్రా

ప్రజల ఆవేదన అమిత్ à°·à°¾ కు ప్రత్యక్షం à°—à°¾ తెలిసి వచ్చేదని à°“ విద్యార్థి సంఘం నేత అభిప్రాయపడ్డారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam