DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ప్రకటన పై : పెద్దలు . . ఇలా. కొందరు ఇలా. 

టిడిపి తప్ప అందరూ హేపీయే 

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2019 (DNS Online) : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్

గోయల్ ప్రకటించిన క్షణం నుంచే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు అభినందనలు వ్యక్తవంటున్నాయి. దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నా పోరాటం పై దేశ వ్యాప్తంగా పలువురు తమ

అభిప్రాయాలను ట్వీట్ల ద్వారా ప్రకటించారు. భారత ఉప రాష్ట్ర పతి, ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వ్యక్తిగా అభివృద్ధిని కాంక్షిస్తున్న వ్యక్తిగా ఆనందాన్ని వ్యక్తం

చేశారు. ఆంధ్ర ప్రజలకు ఆనందకరమైన అంశంగా ఎంపీ జివిఎల్ నర్సింహారావు ప్రకటించగా, ఆంధ్ర బీజేపీ అధ్యక్షులు కన్నా, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, వామ

పక్షాలు, పోరాట సంఘాలు ఇలా అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తల్లిని చంపి, బిడ్డని ఇచ్చారని లోకేష్ మండిపడుతున్నారు. 

ఆనంద దాయకం : ఉపరాష్ట్ర పతి వెంకయ్య ‏
/> విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నూతన రైల్వే జోన్ ఏర్పాటు ఆనందదాయకం. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో నూతన

రైల్వే జోన్ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. 

జోన్ పై బాబు బొమ్మ రాదని ఏడుపా ? :

జివిఎల్ 

కేంద్రం ఇచ్చే ప్రోజెక్టులు అన్నింటి పైనా చంద్రబాబు తన బొమ్మ వేసుకోవడం బాగా అలవాటు చేసుకున్నాడని, ఇప్పుడు రైల్వే జోన్ పై అతని బొమ్మ రాదనీ,

ఇప్పుడు నిరసనలు మొదలు పెట్టారని, రాజ్యసభ సభ్యులు జివి ఎల్ నరసింహారావు మండిపడ్డారు.  à°†à°¦à°¾à°¯à°ªà°°à°‚à°—à°¾ రైల్వేస్ నష్టపోయినా రాష్ట్రానికి జోన్ ఇచ్చిన ఘనత మోడీ గారిది.

జోన్ క్రెడిట్ మాకు వస్తుందన్న మీ ఏడుపు స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంకాదు మీరు కొట్టేయటానికి. ఈ అక్కసంతా పసుపు ముద్ర

వేసుకెలేకపోతున్నామనే బాధేగా "చిన్న స్టిక్కర్ బాబు"!

పోరాటాల ఫలితమే à°ˆ జోన్ : సీపీఎం 

ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితమే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్

ఏర్పాటు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మాక్సిస్ట్) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. నర్సింగరావు, విశాఖ జిల్లా కార్యదర్శి కె. లోక నాదం, నగర కార్యదర్శి

బి. గంగారావు లు తెలిపారు. à°ˆ శుభవార్తను కేవలం ప్రకటన వరకే పరిమితం చెయ్యకుండా పూర్తిస్థాయిలో కార్యాచరణ చేపట్టాలన్నారు. 

బిడ్డ ఒకే . . తల్లిని పంపేశారు :

లోకేష్ 

à°¨‌రేంద్ర మోడీ à°¨‌మ్మించి మోసం చేసారు . .. మోడి..మోసం చేసే వారు అని రైల్వేజోన్ ప్ర‌à°•‌à°Ÿ‌à°¨‌తో à°®‌రోసారి రుజువైంది. బిడ్డ‌ (విశాఖ రైల్వే) కు à°œ‌న్మ‌నిచ్చి

à°¤‌ల్లి (వాల్తేర్ డివిజ‌న్‌) ని మోడీ గారు చంపేసారు. 

చంద్రబాబు లేఖ వల్లే : టిడిపి 

కేవలం తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే

మంత్రికి లేఖ ఇవ్వడం వల్లనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అయ్యిందని తెలుగుదేశం నేతలు ట్వీట్లు చేశారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news   #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #railway zone 

#south coast railway zone  #waltair division  #piyush goyal  #odissa

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam