DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్క పిలుపు కె పలుకుతా: వైకాపా నేత ఎంవివి 

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2019 (DNS Online) : ఒక్క పిలుపు పిలిస్తే తక్షణం పలుకుతాననని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంటరీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ తెలిపారు.

గురువారం నగరంలోని పార్లమెంటరి కార్యాలయాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేవలం ఒక్క ఫోన్ కాల్ కె ఇంతమంది వచ్చి అభినందనలు

తెలుపుతున్నారని, అలాగే వారు పిలిచినా వెంటనే వారికి అండగా నిలబడతానన్నారు. రాష్ట్రం లో జరుగుతున్నా అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, తెలుగుదేశం హయాంలో

ఆర్ధికంగా దోచుకోబడిన ఈ రాష్ట్రానికి తిరిగి ఆక్సిజన్ ఇవ్వాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్నది వైఎస్ పాలనేనని, రాష్ట్ర

ప్రజలంతా ప్రతిరోజూ సంబరాలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. తన మీద జగన్ గారు పెట్టిన నమ్మకాన్ని శిరసా వహిస్తానన్నారు.ఇరవై ఐదు సంవత్స రాలుగా నిజాయితీ గా

వ్యవహరిస్తాను అన్నారు. తదుపరి మత్యకారు నాయకులు ఆయన్ని ఘనంగా సత్కరిoచారు.

గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా విశాఖరైల్వే జోన్ కేంద్రం మెడలు

వంచి వై ఎస్ జగన్ గారు సాధించాం. మరో  à°¯à°¾à°­à±ˆ రోజుల్లో అధికారం లో à°•à°¿ మనం రావడం తథ్యం అన్నారు. 

అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లో కాంగ్రెస్

పార్టీ , తెలుగు దేశం ప్రభుత్వాలు ఆంధ్రాని మోసం చేశాయని, కేవలం చంద్రబాబు స్వార్ధ పూరిత కైంకర్యాలకు ఆంధ్ర అడుగంటిపోయిందన్నారు. విజయవాడ నుంచి దేశ విదేశాల్లో

షికార్లు చెయ్యడానికి, దోచిన సొత్తు దాచుకోడానికి ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకు మరీ తిరుగుతున్నాడని మండిపడ్డారు. చంద్ర బాబు కు మాట మీద నిలబడటం

అలవాటు చేతకాదన్నారు. ఇప్పుడేమో మళ్లీ ప్రత్యేకహోదా అంశంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఏ ఎండకి ఆ గొడుకు పట్టడం చంద్రబాబు కి అలవాటే నన్నారు. ఇచ్చిన మాటపై

నిలబడే మనిషి మన జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజలకు ప్రకటించిన నవరత్నాలని కాపీ కొడుతున్నాడు చంద్రబాబు అన్నారు. అతని వైఖరి నచ్చక పార్టీలోనుంచి బయటకు

వచేస్తున్నారన్నారు. à°ˆ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందన్నారు. అనంతరం సమన్వయ కర్తలతో నవరత్నాల లోగో ఆవిష్కరించారు. 

ఈ ప్రారంభోత్సవం లో

అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు గుడివాడ అమర్ ( అనకాపల్లి), ముత్తంశెట్టి శ్రీనివాస్ ( భీమిలి), వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ తూర్పు), తైనాల విజయ్ కుమార్,  à°¨à°—à°°

అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్ ( విశాఖపట్నం పశ్చిమం), తిప్పల నాగిరెడ్డి ( గాజువాక),  à°¤à±ˆà°¨à°¾à°² విజయకుమార్, 
కే కే రాజు ,ఎలమంచిలి సమన్వయకర్త కన్నబాబు,

 à°ªà±ˆà°¡à°¿ రమణ మూర్తి (విశాఖ దక్షిణం) లతో పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వివిధ కమిటీల ప్రతినిధులు, మహిళా సంఘాలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో

పాల్గొన్నారు. 

 

 

#dns   #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #YSR Congress  #MVV SAtyaarayana  #Malla Vijay PRasad  #Gudivada Amarnath

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam