DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండు చుక్కలు వేయించండి పోలియో ను దూరం చెయ్యండి 

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి : 

విశాఖపట్నం, మార్చి 09, 2019 (డిఎన్ఎస్) :  à°à°¦à±‡à°³à±à°² లోపు ప్రతి చిన్నారి à°•à°¿ రెండు పోలియో చుక్కలు వేయించండి - పోలియో

మహమ్మారిని దూరం చెయ్యమని విశాఖపట్నం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ ఎస్. తిరుపతి రావు పిలుపునిచ్చారు. శనివారం నగరం లోని జిల్లా వైద్య శాఖ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆదివారం (మార్చి 10 న ) చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమం విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని

గ్రామాలూ, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల తో పాటు అన్ని పట్టణాల్లోనూ జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలోని అన్ని

ప్రాంతాల్లోనూ సార్వత్రిక పల్స్ పోలియో ను నిర్వహిస్తున్నామన్నారు. మన జిల్లాలో గతం లో 2007 సంవత్సరంలో ఆఖరి పోలియో కేసు నమోదు కాగా, రాష్ట్రం లో 2008 లోను, దేశంలో 2011 లోనూ

నమోదు కాబడిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత దేశాన్ని13 మార్చి 2014 నాడు పోలియో రహిత దేశంలో ప్రకటించిందని తెలిపారు. రేపటి రోజున జరిగే సార్వత్రిక పల్స్ పోలియో

కార్యక్రమం లో జిల్లాలోని అన్ని గ్రామ, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, పట్టాన కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, బస్సు కాంప్లెక్స్ లు, పాఠశాలలు, రైతు బజార్లు,

షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లు, అపార్టుమెంట్లు, తదితర జనావాస, జన సంచార ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలియో నివారణ

చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. దీని కోసం విశాఖ జిల్లాలో మొత్తం 3788 పోలియో కేంద్రాలను, 123 ట్రాన్సిట్ కేంద్రాలు, 168 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ

కేంద్రాల ద్వారా 15144 మంది పోలియో చుక్కలు వేసే సిబ్బంది, 379 మంది పర్యవేక్షకులు, విధుల్లో ఉంటారని తెలియచేసారు. జిల్లాలో మొత్తం 532 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి

వాటిని సూక్ష్మ ప్రణాళికలో చేరి అర్హులైన 15746 మంది చిన్నారులకు ప్రత్యేక బృందాల ద్వారా పోలియో వాక్సిన్ వెయ్యడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని ప్రాధమిక ఆరోగ్య

కేంద్రాల్లోని సబ్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ, పంచాయితీ కేంద్రాలు, పాఠశాలల్లోనూ, రైల్వే స్టేషన్లు లోను, బస్సు కాంప్లెక్స్ లోను, పోలియో వాక్సిన్ వేసే

సిబ్బంది ఉంటారన్నారు. 
అనంతరం తదుపరి రెండు రోజుల్లో ( మార్చి 11 ,12 తేదీల్లో) ప్రతి ఇల్లిల్లు తిరిగి పిల్లలకు పోలియో నివారణ చుక్కలు వేయించారో లేదో విచారణ చేసి,

వేయించని వారికి అక్కడే రెండు పోలియో నివారణ చుక్కలు వేయ

డం జరుగుతుందన్నారు. విశాఖ నగర పరిధిలోని గ్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి)

పరిధిలో మార్చి 13 à°¨ కూడా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని  à°…ప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 ఏళ్ళ వయసు లోపు చిన్నారులకు à°ˆ పోలియో నివారణ చుక్కలు వేయించవచ్చన్నారు. à°ˆ

విలేకరుల సమావేశం లో à°¡à°¿ ఎస్ à°“ డాక్టర్ à°Žà°‚. పార్ధసారధి, డాక్టర్ ఎస్. రమేష్,  à°œà°¿à°²à±à°²à°¾ ఇమ్యునైజేషన్  à°…ధికారి డాక్టర్ జీవన్ రాణి,  à°ªà°¾à° à°¶à°¾à°² ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్

 à°šà°‚ద్రశేఖర్ , డాక్టర్ కళ్యాణ్ ప్రసాద్,  à°¡à°¾à°•à±à°Ÿà°°à± వసుంధర, రత్నకుమారి, నాగభూషణం, బేగం, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #vizag  #viswanadha raju  #narendra modi  #visakhapatnam  #BJP  #pulse polio  #awareness

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam