DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అలిపిరి మెట్ల మార్గం ద్వారా జగన్నాధుని దర్శనానికి జనసేనాని.

జగన్నాధుని దర్శనానికి జనసేనాని.
అలిపిరి మెట్ల మార్గం ద్వారా శ్రీ వారి ఆలయానికి..

ప్రజా యాత్ర సత్ఫలితం ఇవ్వాలని తిరుమల కు 

తిరుపతి, మే 12, 2018 (DNS Online) :  à°ªà±à°°à°®à±à°–

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం కు చేరుకున్నారు. అలిపిరి శ్రీ వారి పాదాల వద్ద స్వామిని ప్రార్ధించి, అనంతరం అలిపిరి మెట్ల మార్గం ద్వారా

తిరుమలకు కాలినడకన బయలుదేరారు. అతి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర వ్యాప్తంగా 40 రోజుల పాటు 10 నియోజక వర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర మంచి ఫలితాన్నిచ్చి రానున్న

ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ సీట్లు లభించాలని సంకల్పంతో à°ˆ యాత్ర జరుగుతున్నట్టు తెలుస్తోంది.  

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను అలిపిరి వద్ద చూసిన అభిమానులు

పెద్ద సంఖ్యలో అలిపిరి పాదాల వద్దకు చేరుకోవడం తో ఆయనకి కొంత ఇబ్బంది కల్గింది. అయితే సహాయకులు అభిమానులకు నచ్చ చెప్పడంతో అయన తిరుమల మెట్ల యాత్ర

ఆరంభమైంది.

హైదారాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిన పవన్‌ అక్కడి నుంచి అలిపిరికి చేరుకున్నారు. à°ˆ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ

సంతోషాలతో ఉండాలని, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ త్వరిత గతిన అభివృద్ధి చెందాలనే సంకల్పం తో కాలినడకన తిరుమలకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ అర్ధరాత్రికి ఆయన

శ్రీవారి ఆలయం వద్దకు చేరుకోనున్నారు. పవన్ వెంట జనసేన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆదివారం ఉదయం బ్రేక్ దర్శనం లో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఈ

మేరకు ఆలయ అధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ పర్యటన పై అధికారికంగా వివరాలు తెలియాల్సి యుంది. తిరుమల స్వామీ దర్శనం అనంతరం  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿

సమీపంలోని శెట్టిపల్లి, చిత్తూరులోని హై రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోయిన నిర్వాసితులతో పవన్‌కల్యాణ్‌ భేటీ కానున్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam