DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పశ్చిమంలో మళ్ల ప్రభంజనం తో చతికిలపడ్డ టిడిపి, జనసేన

ఇంటింటా కావాలి జగన్... రావాలి జగన్....

విశాఖపట్నం, ఏప్రిల్ 5, 2019 (DNS Online డిఎన్ఎస్ ) : వచ్చే వారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు జరుగుతున్న విశాఖ పశ్చిమ లో వైఎస్సార్

కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థి మళ్ల విజయ్ ప్రసాద్ చేస్తున్న ప్రచార ప్రభంజనం లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన గణబాబు (తెలుగుదేశం ), జెవి సత్యనారాయణ మూర్తి (జనసేన

కూటమి) లు దాదాపుగా చతికిల పడిపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో ఇంటింటా వినిపిస్తున్న నినాదం కావాలి జగన్ - - రావాలి జగన్ విశాఖ

వీధుల్లో మారుమ్రోగిపోతోంది. ప్రజలందరిలోనూ నవ్వులతో నిత్య ఆనందాన్ని కల్గించే విధంగా ప్రకటించిన నవ రత్నాలు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. వైఎస్ జగన్ మోహన్

రెడ్డి అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలు ఆశించిన ఆశయాలు తక్షణం ఆచరణ రూపం దాలుస్తాయనే భరోసా మళ్ల విజయ్ ప్రసాద్ కల్గించడం లో సఫలీకృతులయ్యారు. అత్యంత

ప్రతిష్ఠాత్మకమైన విశాఖ పశ్చిమం లో పారిశ్రామిక వాడల్లో ఇంటింటా ప్రచారం అందరినీ ఆలోచింపచేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ చేసిన భూ దండాలు, అవినీతి

కుంభకోణాలు, వక్రమార్గం పట్టించిన ప్రజా దానం అనే నినాదాలతో మళ్ల ప్రజలను ఆలోచింప చేస్తున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia #dnsnews  #vizag   #viswanadha raju  #visakhapatnam  #telugudesam  #YSR Congress  #CPI  #Janasena  #Visakha West  #industries  #JV Satyanarayana Murty 

#Malla Vijay Prasad  #PGVR Naidu  #Ganababu

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam