DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆడారి  కిషోర్ కుమార్ కు జీయర్ స్వామీ ఆశీస్సులు...

హైదరాబాద్,. ఏప్రిల్ 20, 2019 (DNS online) :  à°®à±à°–్య మంత్రి చంద్ర బాబు నాయుడు 69 à°µ. జన్మ దినోత్సవం పురస్కరించుకుని శనివారం 69 మంది చే  à°…వయవ దానం చేయించిన తెలుగు దేశం నాయకులు ఆడారి

కిషోర్ కుమార్ కు చిన్న జీయర్ స్వామీ మంగళా శాసనములు అందించారు.  à°ˆ రోజు విశాఖ నగరం లో జరిగిన కార్యక్రమంలో. చిన్న జీయర్ స్వామి ట్రస్ట్. ద్వారా కిషోర్ కుమార్

బృందం అవయవ దానం. ఒప్పంద పత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఆశ్రమం నుంచి ఈ బృందానికి ఆశీసులు అందిస్తూ డి ఎన్ ఎస్ కు స్వామిజి సందేశాన్ని

పంపడం జరిగింది.
మానవ జీవిత అనంతరం మరి కొందరికి. జీవితాన్ని. ఇవ్వడం ఒక మహా యజ్ఞం వంటిది. అని తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానం పై

అవగాహనా సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వచ్చందంగా యువత à°ˆ కార్యక్రమం లో పాల్గొనడం అభినందనీయమన్నారు. à°ˆ నెల 27 à°¨  à°µà°¿à°¶à°¾à°– లో జరుగనున్న వారిజ నేత్ర

విద్యాలయ కార్యక్రమంలో ఆడారి కిషోర్ కుమార్ బృందాన్ని స్వామీజీ అభినందించి ధ్రువ పత్రం అందించనున్నట్టు తెలిపారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #telugudesam  #chinna jeeyar

trust  #vikasa tarangni   #Organ donation  #Arogya vikasam  #health camp  #adari kishore kumar  #chandrababu naidu  #birth day  #Varija  #Raju  #chinna jeeyar swami

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam