DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇండియన్ టెరైన్ అంబాసిడర్ గా ధోని ఒప్పందం

హైదరాబాద్, మే 21, 2019 (DNS Online డీఎన్ఎస్ ) :  à°ªà±à°°à°®à±à°– వస్త్ర ఉత్పత్తి సంస్థ à°‡à°‚డియన్ టెరైన్ సంస్థ ఝార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక పై ఆయన

సంస్థ అంబాసిడర్ à°—à°¾ వ్యవహరించనున్నారు. సంస్థ చైర్మన్ వెంకీ రాజగోపాల్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుణ్ణి ప్రఖ్యాత వస్త్ర ప్రపంచ సంస్థలోకి  à°˜à°¨à°‚à°—à°¾

స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. స్ఫూర్తిదాయకమైన వస్త్రధారణ కు తమ ఉత్పత్తులు బ్రాండ్ గా నిలిచాయని, అలాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ధోని రావడం తో మరింత

విలువ పెరిగినట్టయ్యిందన్నారు. ఈ సందర్బంగా ధోని మాట్లాడుతూ వాణిజ్య వ్యాపారాల్లో విలువలతో కూడిన వ్యవహారం నడపడం చాలా అరుదుగా ఉంటుందని, అలాంటి సంస్థల్లో

à°’à°•à°Ÿà°¿à°—à°¾ నిలిచిన  à°‡à°‚డియన్ టెరైన్ సంస్థ ప్రతినిధిగా ఉండడం మరింత గౌరవంగా ఉంటుందని తెలిపారు. మద్రాస్  / చెన్నై తోను, ఇక్కడి ప్రజలతోను తనకు ప్రత్యేక అనుబంధం

ఏర్పడిందని వివరించారు.  à°ˆ సందర్బంగానే మద్రాస్ తో అనుబంధం కల్గిన à°ˆ సంస్థకు ప్రతినిధిగా రావడం కూడా à°’à°• కారణంగా తెలిపారు. à°ˆ కార్యక్రమం లో సంస్థ మేనేజింగ్

డైరక్టర్ చరత్ నరసింహన్, ఆర్కా స్పోర్ట్స్ à°Žà°‚à°¡à°¿ మిహిర్ దివాకర్,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

 

 

#dns  #dns_idi_sangati  #dns_media  #dns_news  #dns_online  #vizag  #visakhapatnam  #cricket  #sports  #dhoni  #indian_terrain

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam