DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్కు కి 140 పైగా సీట్లు: మే 6 న  DNS తో  స్వరూపానంద సరస్వతి. 

నాటి శారద పలుకులు నేడు  à°µà°¾à°¸à±à°¤à°µà°‚à°—à°¾ తేలాయి. .

విశాఖపట్నం, మే 23, 2019 (DNS Online డీఎన్ఎస్ ): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి 140 కి పైగా సీట్లు లభించి ముఖ్యమంత్రి అవుతారని మూడు

వారాల క్రితం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి.  DNS à°¤à±‹  à°šà±†à°ªà±à°ªà°¿à°¨ మాటలు à°ˆ రోజు ఫలితాల్లో వాస్తవంగా తేలాయి. à°’à°• ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ కోసం

స్వామిజి ని కలిసిన సందర్బంగా రాష్ట్రంలో ఏర్పడనున్న పలు సామాజిక, రాజకీయ మార్పులపై ఇష్టాగోష్టిగా తెలిపారు. ఈ సందర్బంగా రానున్న కాలంలో హైందవ ధర్మానికి మంచి

రోజులు రానున్నాయని, దీనికి ప్రధాన నిదర్శనమే 2019 లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భాద్యతలు స్వీకరించడమేనని ఈ నెల 6 నే అయన తెలియచేసారు.

అయితే నాటి పరిస్థితుల ప్రకారం అవి వాస్తవంగా తేలతాయా అనే సంశయం అక్కడ ఉన్న వారిలో చాలామందికి కలిగింది. అయితే ఈ రోజు వెలుగు చూస్తున్న ఎన్నికల ఫలితాల అంకెల

ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ 175 సీట్లకు గాను సుమారు 150 కి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడం, అయన మాటలకూ అక్షర సత్యాలుగా నిలిచాయి. సాక్షాతూ

శారదా దేవీ శారదా పీఠాధిపతుల నోటా పలికించింది అనే విషయం నేడు తెలుస్తోంది. 

 

 

#dns  #dns_media  #dns_news  #dns_online  #dns_live  #varuna_homam  #varuna  #homam  #yagam  #vizianagaram #vijayanagaram  #temple  #vizag  #visakhapatnam  #srivaishnava  #archakas  #samkshema  #sangham  #hanuman_shobha_yatra  #sarada_peetham  #swamiji  #YSR 

#Jagan 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam