DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామన్యునిగా గెలిచి సహాయ మంత్రి స్థాయికి ప్రతాప్ చంద్ర సారంగీ

న్యూఢిల్లీ , మే 30 ,2019  (DNS Online ) : ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన  à°µà°¿à°œà°¯à°‚ సాధించిన అత్యంత సామాన్య జీవనాన్ని సాగిస్తున్న ప్రతాప్ చంద్ర సారంగీ ని

కేంద్ర ప్రభుత్వం లో సహాయ మంత్రి పదవి వరించింది. 

కేవలం ధనం తోనే రాజకీయాలు చెయ్యవచు అని బలంగా నడుస్తున్న భారతీయ రాజకీయాల్లో ఒక సాధారణ సన్యాసి అసామాన్య

విజయాన్ని చూపించారు. ఒరిస్సా లోని బాలాసోర్ లోక్ సభ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో à°¬à°¿à°œà±‚ జనతా దళ్ పార్టీ లోని à°’à°• పాలక పార్టీ ఎంపీ (రవీంద్ర కుమార్ జేనా) ని,

ధనికుడైన ఒక పారిశ్రామికవేత్తను ఒక ప్రతాప్ చంద్ర సారంగీ (భారతీయ జనతా పార్టీ ) అనే సన్యాసి మట్టి కరపించారు. ఈ ఘోర పరాజయం తో దశాబ్దాలుగా ఏలుతున్న కళింగనాడులోని

బిజెడి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. సారంగీ అతి సామాన్యంగా ప్రజల మధ్య ప్రజాసేవలో జీవించే అయన బాలాసోర్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలిచారు. విద్యా

సంస్థలను నెలకొల్పి వేలాది మందిని విద్యావంతులుగా చేస్తున్న అనుభవం ఉండడంతో ఈయనకు మానవ వనరుల శాఖా అప్పగించే అవకాశం ఉంది.  

 

#dns  #dns_news  #dns_media  #dns_online  #dns_newsline  #vizag  #visakhapatnam  #bangalore  #south 

#loksabha  #MP  #tejasvi  #surya  #bandi   #sanjay  #sadhvi  #prajna  #thakur  #Orissa  #Odisha  #Sarangi  #Balasore  #BJP  #BJD  #MP

Recent News

Latest Job Notifications

Panchangam - May 18, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam