DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేవీ చీఫ్ గా అడ్మిరల్ కరం బీర్ సింగ్ భాద్యతలు 

విశాఖపట్నం, మే 31 , 2019 (DNS Online ) :  à°­à°¾à°°à°¤à±€à°¯ నావికాదళం అధిపతిగా అడ్మిరల్ కరంబిర్ సింగ్ భాద్యతలు చేపట్టారు. 24 à°µ అధిపతిగా శుక్రవారం భాద్యతలు చేపట్టారు.  à°–డక్ వాస్ల నేషనల్

డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి à°—à°¾ 1980  à°²à±‹ భారతీయ నావికా దళం లో విధుల్లో చేరారు. చేతక్, కామోవ్ హెలికాఫ్టర్ లు నడిపిన అనుభవం కూడా సంపాదించారు. à°—à°¤ 39 ఏళ్ళల్లో

ఇండియన్ కోస్ట్ గార్డు లో చాంద్ బిబి, ఐ ఎన్ ఎస్ విజయ దుర్గ్,  à° ఎన్ ఎస్ రానా, ఢిల్లీ ల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఫ్లీట్ ఆపరేషన్స్ అధికారిగా పశ్చిమ నావికా దళం లో

విధులు నిర్వహించారు. నాటి నుంచి భారతీయ నావికా దళం లో వివిధ హోదాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించి నావికా దళాధిపతిగా భాద్యతలు చేపట్టారు. వైఎస్ అడ్మిరల్

హోదాగా  à°¸à±€à°¬à°°à±à°¡à± ప్రాజెక్ట్ డైరక్టర్ జనరల్ గాను అత్యున్నత  à°¸à±‡à°µà°²à± అందించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam