DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గెలిచే వ‌ర‌కు పోరాటం చేస్తా :  ప‌వ‌న్‌క‌ళ్యాణ్

ఒక్క à°“à°Ÿ‌మి à°œ‌à°¨‌సేన పార్టీని ఆప‌లేదు

భీమ‌à°µ‌రంలో ఓడించేందుకు రూ.150 కోట్లు à°–‌ర్చు చేశారు

నేను కుయుక్తుల‌తో రాజ‌కీయాలు చేయ‌ను

పార్టీ

కార్యాల‌యంలో అందుబాటులో ఉంటా,
. . .

మంగ‌à°³‌à°—à°¿à°°à°¿, June 8, 2019 (DNS Online):  ఒక్క à°“à°Ÿ‌మి à°œ‌à°¨‌సేన పార్టీని ఆప‌లేద‌ని, తాను à°“à°Ÿ‌మిని అంగీక‌రించేవాడిని కాదు అని,  à°µà°¿à°œ‌యం సాధించే

à°µ‌à°°‌కు పోరాడుతాన‌ని à°œ‌à°¨‌సేన అధ్య‌క్షులు శ్రీ à°ª‌à°µ‌న్‌à°•‌ళ్యాణ్ గారు స్ప‌ష్టం చేశారు. à°¶‌నివారం మంగ‌à°³‌గిరిలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జిల్లాల వారీ

à°¸‌మీక్షా à°¸‌మావేశాల్లో పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్బంగా ఆయ‌న్ని à°•‌లిసేందుకు వివిధ జిల్లాల నుంచి  à°œ‌à°¨‌సేన కార్యకర్తలు వచ్చారు. వారిని ఆప్యాయంగా à°ª‌లక‌రించారు.

à°Žà°µ‌రెవ‌రు ఏ జిల్లా నుంచి à°µ‌చ్చారు అన్న విష‌యాన్ని స్వ‌యంగా à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. à°ˆ సంద‌ర్బంగా శ్రీ à°ª‌à°µ‌న్‌à°•‌ళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “నా జీవితం

రాజ‌కీయాల‌కు అంకితం. నేను à°®‌ళ్లీ చెబుతున్నా నా à°¶‌వాన్ని à°¨‌లుగురు మోసుకువెళ్లే à°µ‌à°°‌కు నేను à°œ‌à°¨‌సేన‌ను మోస్తా. నాకు à°“à°Ÿ‌మి కొత్త కాదు. దెబ్బ తినే కొద్ది ఎదిగే

వ్య‌క్తిని. 25 సంవ‌త్స‌రాల à°²‌క్ష్యంతో రాజ‌కీయాల్లోకి à°µ‌చ్చాను. à°“à°Ÿ‌మి ఎదురైతే à°¤‌ట్టుకోగ‌à°²‌నా లేదా అని à°¨‌న్ను నేను à°ª‌రీక్షించుకున్న à°¤‌ర్వాతే పార్టీ

స్థాపించా. à°“à°Ÿ‌మి ఎదురైన ప్ర‌తిసారీ పైకి లేస్తా.. à°¬‌లంగా గెలుస్తా. తాజా à°“à°Ÿ‌మికి ఈవీఎం ట్యాంప‌రింగ్‌, à°¡‌బ్బు ఇలా à°°‌à°•‌à°°‌కాల కార‌ణాలు చెబుతున్నారు. భీమ‌à°µ‌రంలో

à°¨‌న్ను à°“à°¡à°¿à°‚à°š‌డానికి రూ.150 కోట్లు à°–‌ర్చు చేశార‌ని తెలిసింది.  à°ª‌à°µ‌న్‌à°•‌ళ్యాణ్‌ని అసెంబ్లీలో అడుగుపెట్ట‌నివ్వ‌రాదు.. ఎలాగ‌యినా ఓడించాలి అనేది వారి à°²‌క్ష్యం.

వీట‌న్నింటినీ నేను à°ª‌ట్టించుకోను. ప్ర‌జా తీర్పును గౌర‌విద్దాం. వైసీపీ పాల‌à°¨ ఎలా వుంటుందో చూద్దాం. రెండు రోజుల క్రితం నేను ఎయిర్‌పోర్టు నుంచి à°µ‌స్తుంటే

రెండు కిలోమీట‌ర్ల దూరంలో à°“ గ్రామ‌స్తులు à°¤‌à°® à°¸‌à°®‌స్య‌లు చెప్పుకునేందుకు ప్ల‌కార్డుల‌తో రోడ్ల మీద‌à°•à°¿ à°µ‌చ్చారు. ప్ర‌స్తుతం à°®‌à°¨ ముందు ఉన్న à°²‌క్ష్యం ఒక్క‌టే.

ఎక్క‌à°¡ ఆక‌లి ఉంటుందో, ఎక్క‌à°¡ à°¸‌à°®‌స్య ఉంటుందో అక్క‌à°¡ à°œ‌à°¨‌సేన గుర్తు à°•‌à°¨‌à°ª‌డాలి. అక్కడి ప్రజలకు మనం ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి.

కుయుక్తుల‌తో కూడిన

రాజ‌కీయాలు నేను చేయ‌ను. à°¸‌మీక్ష‌à°•à°¿ à°µ‌చ్చిన ప్ర‌తి అభ్య‌ర్ధిని అడుగుతున్నా మీరు ఉంటారా, వెళ్లిపోతారా అని. మేము మీ వెంటే ఉన్నాం అని చెప్ప‌డానికే ఇక్క‌à°¡à°¿à°•à°¿

à°µ‌చ్చాం అంటున్నారు. ఇంత‌కు మించిన విజ‌యం ఏం కావాలి. ప్ర‌తికూల à°ª‌రిస్థితుల్లోనే వ్య‌క్తిత్వం à°¬‌à°¯‌à°Ÿà°ª‌డుతుంది. à°“à°Ÿ‌మి ఎదురైన‌ప్పుడే నువ్వు నావాడివా

à°ª‌రాయివాడివా అన్న విష‌యం అర్ధం అవుతుంది. మీరంతా నా కోసం à°µ‌చ్చినందుకు à°§‌న్య‌వాదాలు. ఓట్లు వేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ కృత‌జ్ఞ‌à°¤‌లు. నేను à°®‌ళ్లీ చెబుతున్నా ఏదో à°’à°•

ఎన్నిక‌à°² కోసం à°µ‌చ్చి వెళ్లిపోవ‌డానికి పార్టీ పెట్టలేదు. à°•‌ష్ట‌మైన ప్ర‌యాణం అని తెలిసీ రాజ‌కీయాల్లోకి à°µ‌చ్చా. à°“à°Ÿ‌మికి కుంగిపోను దెబ్బ‌తినే కొద్ది

ముందుకు వెళ్తూనే ఉంటా. à°ˆ ఆఫీస్ మనది. à°Žà°µ‌రైనా ఎపుడైనా రావ‌చ్చు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అందుబాటులో ఉంటా. à°…à°‚à°¦‌ర్నీ à°•‌లిసేందుకు ప్ర‌త్యేక à°¸‌à°®‌యం కేటాయిస్తాను” అని

తెలిపారు

• ప్రజల కోసం పని చేసి చూపిద్దాం
రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కోవాలి... అన్నీ తట్టుకొందాం... ప్రజల కోసం నిలబడదాం అని జనసేన అధ్యక్షులు శ్రీ

పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ఎన్నికల ఫలితాలపై స్వీయ పరిశీలన చేసుకొని... క్షేత్ర స్థాయిలో మన పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. విశాఖపట్నం,

నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జనసేన పక్షాన పోటీ చేసిన అభ్యర్థులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలవారీగా

అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల సరళి, ఫలితాలపై చర్చించారు. à°ˆ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “à°’à°• లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నాం. జనసేన పార్టీ

నిలబడ్డ తొలి ఎన్నికలివి. ఇన్ని లక్షల మంది మన పార్టీని నమ్మారు. వాళ్ళంతా మన పట్ల బలమైన విశ్వాసం చూపించారు. ప్రజలకు ఎప్పుడూ అనుసంధానమై వారి సమస్యలపై గొంతు విప్పే

పార్టీ మనది. ఒక ఇంటి పెద్దలా అండగా నిలిచి ప్రజలకు భరోసా ఇద్దాం. ఈ క్రమంలో మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటన్నింటికీ తట్టుకొనే బలంగా

పనిచేద్దాం. ఇందుకు చాలా ఓపిక, సహనం కావాలి. జనం కోసం నిలిచేందుకు మనం వెచ్చించాల్సింది సమయమే. ఎంత ఎక్కువ సేపు మనం ప్రజలతో మమేకమై అయ్యామనేది ముఖ్యం. అందుకు

నాయకులు సిద్ధం కావడంతోపాటు.. క్యాడర్ ను బలోపేతం చేయాలి. మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించి... క్షేత్ర స్థాయిలో జనం సమస్యలపై సమగ్ర అవగాహనకు

రావాలి. 
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టే మనం జనం సమస్యలపై బలంగా మాట్లాడగలుగుతున్నాం.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇద్దాం. పంచాయతీ, జెడ్పీ, మునిసిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో ధీటుగా పోరాడే అభ్యర్థులను నిలుపుదాం. స్థానిక

ఎన్నికల్లో చాలా ఒత్తిళ్ళు తీసుకొస్తారు. వాటిని తట్టుకొనే విధంగా క్యాడర్ ను సన్నద్ధం చేయాలి” అన్నారు.

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #andhra  #pradesh  #janasena  #pavan  #pawan  #kalyan #elections

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam