DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తొలి కేబినెట్ లోనే జగన్ ప్రజాభిమాన్ని దోచుకున్నారు. 

అమరావతి, జూన్  10 , 2019 (DNS Online) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం సుదీర్ఘ సమావేశం

జరిపింది. తోలి సమావేశం లోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఉద్యోగుల సీపీస్ విధానం రద్దు, అంగన్వాడీ ఉద్యోగుల వేతనం 11500 కి పెంచడం, రైతులకు భరోసా,

అమ్మఒడి, తదితర పధకాల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో మంత్రివర్గ సహచరులు, ఐఏఎస్

అధికారులు మినహా మిగిలినవారిని సమావేశ మందిరంలోకి అనుమతించక పోవడం గమనార్హం.  

1.    à°…వినీతి రహిత పాలన : 

ఏయే శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో

పరిశీలించాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరాం. à°† దిశగా చర్యలు

తీసుకుంటున్నాం. ఏయేశాఖలో అవినీతి జరిగిందో గుర్తించి వాటిని ప్రభుత్వ వెబ్ సైట్ లో పొందుపరచాలని నిర్ణయం. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఎవరైనా చేయవచ్చు.

టెక్నికల్ సపోర్టింగ్ టీమ్ వివిధ పనులకు సంబంధించిన వివరాలను జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడుతుంది. వారి సిఫారసుల్లో ప్రతి అంశాన్ని  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అమలు

చేస్తుందని మంత్రి మండలిలో నిర్ణయం. 

2.    à°¨à°¾ ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారు అని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à± జగన్మోహన్ రెడ్డి.  à° మంత్రిపై అయినా

అవినీతి ఆరోపణలు వస్తే తక్షణమే తొలగింపు. మంత్రి పదవికి రెండున్నరేళ్లు గ్యారెంటీ ఉండదు.. అవినీతి మరక అంటితే ఏ క్షణమైనా తొలగించేందుకు నిర్ణయం.

3.    à°®à°¾à°¦à°¿

రైతు ప్రభుత్వం. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంటుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది.

4.    à°°à±ˆà°¤à± భరోసా : 

రైతు భరోసా పథకం అక్టోబర్ 15న

ప్రారంభం అవుతుంది. ఈ పథకం కింద రైతుకు రూ.12,500 అందజేస్తారు. ఈ ఆర్థిక సాయాన్ని కమర్షియల్ బ్యాంకులు రైతులకు చెల్లించలేని పక్షంలో ప్రాథమిక సహకార బ్యాంకుల ద్వారా

అందజేస్తాం.దీనికి సంబంధించి ఆర్థిక, వ్యవసాయ, పురపాలక శాఖ మంత్రులతో కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం.

5.    à°—్రామ/ వార్డు వాలంటీర్లు : 

ప్రతి ప్రభుత్వ

పథకం గడప గడపకు చేరవేసే విధంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. ఆగస్ట్ 15న గ్రామ/ వార్డు వాలంటీర్ల నియామకం ఉంటుంది. గ్రామ/ వార్డు వాలంటీర్ల వ్యవస్థ త్వరితగతిన

ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం. గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2 నుంచి పని చేస్తాయి.  à°ªà°Ÿà±à°Ÿà°£ వాలంటీర్లు డిగ్రీ, గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంత

వాలంటీర్లు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. 

6.    à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు :

 à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚లో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను à°ˆ

కమిషన్ పర్యవేక్షిస్తుంది.  à°ˆ కమిషన్ కు ముఖ్యమంత్రి ఛైర్మన్ à°—à°¾ వ్యవహరిస్తారు. 6 లేదా 7 మంది సభ్యులుంటారు. రైతు సంఘం నాయకులు, నిపుణులు à°ˆ కమిషన్ లో సభ్యులుగా

ఉంటారు. 

7.    à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± వడ్డీలేని రుణాలు : 

వ్యవసాయ పంట రుణాల (క్రాప్ లోన్)కు వడ్డీ లేదు. వడ్డీ కట్టలేని, కట్టని రైతులను బ్యాంకులు అడగొద్దని సూచన. రైతుల

తరపున ప్రభుత్వమే à°ˆ వడ్డీ చెల్లిస్తుంది.  à°—్రామ వాలంటీర్లు  à°¦à±à°µà°¾à°°à°¾ ఇది అమలు జరుగుతుంది. 

8.    à°‡à°¨à± పుట్ సబ్సిడీ :

 à°—à°¤ ప్రభుత్వం 2014-18 వరకు రూ.2000 కోట్ల ఇన్ ఫుట్

సబ్సిడీ చెల్లించలేదు. రైతు నష్టపోకుండా తక్షణమే దాన్ని రైతులకు తిరిగి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. గిట్టుబాటు ధరను సీజన్ ప్రారంభం (తొలకరి)లోనే ప్రకటిస్తారు.

మార్కెట్ రేటు ప్రకారమే గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయం. 

9.    à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ వైఫరీత్యాల సహాయ నిధి(కెలామిటీ రిలీఫ్ ఫండ్) కు రూ.2000

కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం

10.    à°°à±‚.3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°•à± మంత్రి మండలి నిర్ణయం

11.    à°‰à°šà°¿à°¤

బోర్లు: 

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క నియోజక వర్గంలో ప్రాధాన్యత క్రమంలో రిగ్  à°²à± అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశం. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25

పార్లమెంట్ స్థానాల్లో  à°‰à°šà°¿à°¤ బోర్లు వేయడానికి అందుబాటులో ఉంచాలని ఆదేశం.

12.    à°®à°¦à±à°¦à°¤à± ధర : 

ఈ సీజన్ లో ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని ఆరోపణలు

కేబినెట్ దృష్టికి వచ్చాయి. à°† సమస్యను వెంటనే సరి చేసి మద్దతు ధర రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం.  

13.    à°°à±ˆà°¤à± బీమా

:

రైతులకు కి 100 శాతం ఇన్సూరెన్స్ చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. ఇకపై ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. క్లెయిమ్ బాధ్యత ప్రభుత్వానిదే. రైతులపై

ఎటువంటి భారం ఉండదు.  à°°à±ˆà°¤à±à°•à± లబ్ధి చేకూర్చే వరకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

14.    à°—ృహనిర్మాణాలు :

 à°ªà±à°°à°¤à°¿ గ్రామంలో

అర్హత కలిగి ఇళ్లు లేని వారిని అందరినీ గుర్తించి ప్రభుత్వం ఆయా గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి  à°²à°¬à±à°§à°¿à°¦à°¾à°°à±à°²à°•à± ఉగాది రోజున పంపిణీ చేసే కార్యక్రమానికి

శ్రీకారం. లబ్ధిదారులకు సంతృప్తి స్థాయి(సాచురేషన్)లో ఈ పథకం అమలు జరిగేలా నిర్ణయం. రిజిస్ట్రేషన్ ఆ ఇంటి ఇల్లాలి పేరుపైనే ఉండేలా మంత్రి మండలి నిర్ణయం.

15.  

 à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± పేరు మీద రాబోయే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం. మొదటి సంవత్సరంలో స్థలాల ఎంపిక జరుగుతుంది. మిగతా నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని

మంత్రి మండలి నిర్ణయం.

16.    à°…మ్మఒడి : 

బడికి తమ బిడ్డను పంపే ప్రతి తల్లికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించే అమ్మ ఒడి కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర

దినోత్సవం(రిపబ్లిక్ డే)రోజున ప్రారంభం

17.    à°¸à°¹à°•à°¾à°° à°°à°‚à°—à°‚ పునురుద్ధరణకు తక్షణమే చర్యలు. వెంటనే చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించాలని నిర్ణయం

18.    à°”ట్

సోర్సింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. ప్రత్యామ్నాయంగా à°† ఉద్యోగులకే à°† లబ్ధి చేకూరే లాగా చర్యలు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ప్రధాన

కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. లాభాపేక్ష లేని సంస్థలకు ఇచ్చి ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు.

19.    à°‰à°¦à±à°¯à±‹à°—ుల సంక్షేమం :

రాష్ట్ర

ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1వ తేదీ నుండి 27 శాతం మధ్యంతర భృతిని(ఐఆర్) అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.815 కోట్ల అదనపు వ్యయం

అవుతుంది. తద్వారా 4.24 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.

20.    à°¸à±€à°ªà±€à°Žà°¸à± రద్దు :

 à°¸à±€à°ªà±€à°Žà°¸à± రద్దుకు  à°¸à±‚త్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక శాఖమంత్రి

ఛైర్మన్ à°—à°¾  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à±à°²à±  à°¸à°­à±à°¯à±à°²à±à°—à°¾ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై కార్యాచరణ రూపొందిస్తారు.

21.    à°•à°¾à°‚ట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ : 

 à°…ర్హతలు, అనుభవం

ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం.. ఆర్ధిక శాఖ, విద్యుత్, వైద్య శాఖ, పంచాయితీ రాజ్, విద్యా శాఖ, పురపాలక శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి

త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశం

22.    à°¶à°¾à°¨à°¿à°Ÿà±‡à°·à°¨à±(పారిశుద్ధ్యం): 

 à°…న్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.18,000 జీతం ఇవ్వాలని కేబినెట్

 à°¨à°¿à°°à±à°£à°¯à°‚. కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు

23.    à°µà±‡à°¤à°¨à°¾à°² పెంపు : 

మెప్మా, సెర్ఫ్ లో రిసోర్స్ పర్సన్, యానిమేటర్లకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని

నిర్ణయం

24.    à°…ంగన్ వాడీలు, హోంగార్డులులకు తెలంగాణ రాష్ట్రం కంటే రూ. 1000 ఎక్కువ వేతనం ఇవ్వాలని నిర్ణయం 

25.    à°ªà±Œà°°à°¸à°°à°«à°°à°¾à°²à±: 

ప్రస్తుతం రేషనింగ్

విధానంలో బియ్యం సరఫరా సక్రమంగా సాగడం లేదు. రిసైక్లింగ్ అవుతోంది. కాబట్టి ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని కేబినెట్ నిర్ణయం. వీటిని 5

కేజీలు, 10 కేజీలు, 15 కేజీలు బ్యాగ్స్ కింద ప్యాక్ చేసి దీనితో పాటు 5 నిత్యవసర వస్తువులను గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. ఈ విధానాన్ని

సెప్టెంబర్ కు 1 నుంచి అమలులోకి తీసుకురావాలని మంత్రి మండలి నిర్ణయం.

26.    à°ªà°¾à° à°¶à°¾à°²à°²à°•à± కొత్త రూపు : 

రాష్ట్రంలో 40వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత

యథాస్థితిని ఫోటోలు తీసి వాటి  à°ªà°‚పాలి. తద్వారా వాటి స్థితిగతులను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా మౌలిక వసతులు కల్పించడం. అనంతరం సంపూర్ణంగా

పాఠశాలలను ఆధునీకరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం

27.    à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°¾ భోజన పథకం : 

సెంట్రలైజ్డ్  à°•à°¿à°šà±†à°¨à± ఏర్పాటు చేయడం.. 40 à°•à°¿.మీ పరిధిలో ఉన్న పాఠశాలల

విద్యార్థులకు వేడివేడిగా గుడ్డుతో సహా భోజనం అందించాలని నిర్ణయం వంట వారికి ఎటువంటి నష్టం లేకుండా, ఆందోళన చెందకుండా  à°­à±‹à°œà°¨à°¾à°² వడ్డించే బాధ్యతను అప్పగించి

వారిని నెలకు 3 వేల రూపాయల వేతనం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం

28.     రాష్ట్ర విద్యా క్రమబద్దీకరణ కమిషన్ ఏర్పాటు: à°ˆ కమిషన్ ఏర్పాటు ద్వారా విద్యా పర్యవేక్షణ,

సహేతుకమైన ఫీజు... నాణ్యమైన విద్య, ఆర్ టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) వంటి అన్ని అంశాలను సమీక్షించి మంచి విద్యా విధానాన్ని రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి

మండలి నిర్ణయం.

29.    à°µà°¿à°¦à±à°¯à°¾ సంస్కరణల కమిటీ ఏర్పాటు :

 à°µà°¿à°¦à±à°¯à°¾ సంస్కరణల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. దీని ద్వారా విద్యా వ్యవస్థ,

ఫీజులు, మౌలిక వసతులు కల్పన, తీసుకురావాల్సిన మార్పులు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. 

30.    à°ªà±à°°à°¤à°¿ ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఫ్రీ సీట్లు పేద, మధ్య తరగతి

వారికి తప్పనిసరిగా కేటాయించేలా గట్టి చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమత్రి ఆదేశం.

31.    à°…న్ని ప్రభుత్వ ఆసుపత్రులకు స్థానిక శాసన సభ సభ్యుడు ఛైర్మన్ à°—à°¾

సలహా సంఘం ఏర్పాటు

32.    à°¸à°°à°¿à°—à°¾ లేని 108, 104 వాహనాలు స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాలని మంత్రి మండలి నిర్ణయం. దీనికి వైద్య, రవాణా శాఖలు సంయుక్తంగా బాధ్యతను

తీసుకోవడమే కాక 20 నిమిషాల్లో వైద్య సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం.

33.    à°†à°¶à°¾ వర్కర్ల వేతనాల పెంపు :

ఆశా వర్కర్ల వేతనాన్ని 3 వేల

రూపాయల నుండి 10 వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆశావర్కర్ల లాగే పని చేస్తున్న 7200 మందికి వేతనాన్ని 400 నుండి 4 వేల

రూపాయలకు పెంపు

34.    à°…ంగన్ వాడీ కార్యకర్తల వేతనాల పెంపు:

 à°…ంగన్ వాడీ కార్యకర్తలకు వేతనం 10,500 రూపాయల నుండి 11,500 రూపాయలకు పెంపు. ఆయాకు 6 వేల నుండి 7 వేలకు

పెంపు

35.    à°…వినీతికి తావులేని ఇసుక విధానాన్ని అమలు చేయలని నిర్ణయం. ప్రస్తుత విధానాన్ని తక్షణమే నిలిపివేయాలి. ఇసుక మాఫియా సమూలంగా నిర్మూలించాలి. ఆదాయం

ప్రభుత్వానికి వచ్చేలా వచ్చే కేబినెట్ లో సమగ్ర విధానంపై చర్చ

36.    à°†à°°à±à°Ÿà±€à°¸à±€ :

 à°†à°°à±à°Ÿà±€à°¸à±€à°¨à°¿ రాష్ట్ర  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚లో విలీనం చేయాలని మంత్రి మండలి

నిర్ణయించింది. దీనిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్  à°ªà°°à±à°¯à°µà±‡à°•à±à°·à°¿à°¸à±à°¤à°¾à°°à±. à°ˆ కమిటీలో రవాణా, ఆర్థిక శాఖా మంత్రులు ఉంటారు. వీరితో పాటు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు

అవుతుంది. ఈ రెండు కమిటీలు సంయుక్తంగా చర్చించి ఉత్తమ విధానంతో ముందుకు వస్తారు. ప్రస్తుతం ఆర్టీసీ 6,373 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. 53 వేలకు పైగా ఉద్యోగస్తులు

ఉన్నారు.
         
ఆర్టీసీని నడపడానికి ఉద్యోగుల ఖాతాల్లోంచే 2900 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు వినియోగించారు.ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున

ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వీటికి అవసరమైన నిధులను సమీకరించే ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. 

37.    à°µà°¿à°¦à±à°¯à±à°¤à±

ఒప్పందాలు: 

ఇప్పటివరకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అవినీతి రహిత విధానాన్ని రూపొందించే దిశగా

విద్యుత్ శాఖా మంత్రి, అధికారులు ఒక నివేదిక తయారు చేసి కేబినెట్ కు సమర్పించాలని ఆదేశం.

38.    à°µà°¿à°¦à±à°¯à±à°¤à± కోతల్లేకుండా చూడాలి. పగటి పూట 9 à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్ ను

అందించే  à°¦à°¿à°¶à°—à°¾ విద్యుత్  à°¶à°¾à°–à°¾ మంత్రి à°’à°• కార్యాచరణ రూపొందించి ఎప్పటి నుంచి దీన్ని అమల్లోకి తేవాలో వెల్లడిస్తారని మంత్రి మండలిలో చర్చించాం.

39.  

 à°†à°°à±‹à°—్య శ్రీ :  

ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు. ఎక్కువ వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయం
చంద్రబాబు

కేటాయింపులే తప్ప నిధులు విడుదల చేయలేదు. ఉదాహరణకి 2018-19లో లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం 50 కోట్లు కేటాయించినట్లు చెప్పి ఇవ్వలేదు. అలాగే 2019-20లో 56 కోట్లు

ప్రకటించి అది కూడా ఇవ్వకుండా చేశారు. 

40.    à°†à°µà±à°²à±, గేదెల ఇన్సూరెన్స్ : 

ఒక్కో రైతుకు 5 పశువుల వరకు 15-30 వేల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్

నిర్ణయం. గుజరాత్, హర్యానాలో ఇటువంటి బీమా పథకం ఎలా అమలు అవుతుందో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.  

41.    à°¡à±†à°¯à°¿à°°à±€à°² బలోపేతం : 

పాల ఉత్పత్తి కేంద్రాలను

బలోపేతం చేసి పునరుద్ధరించేలా అధ్యయనం చేసి à°’à°• నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి  à°†à°¦à±‡à°¶à°¿à°‚చారు. సహకార చట్టాలను కొంత మంది వ్యక్తులు కట్టుదిట్టం

చేసుకున్నారని దీన్ని పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం.

42.    à°…గ్రిగోల్డ్ : 

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు లబ్ధి చేసేందుకు

తక్షణమే 1150 కోట్ల రూపాయలను కోర్టులో జమ చేయాలని మంత్రి మండలి నిర్ణయం. 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేయాలని నిర్ణయం. 

43.    à°µà±‡à°°à±à°¶à±†à°¨à°— విత్తనాల

పంపిణీ : వేరుశెనగ విత్తనాల పంపిణీ సక్రమంగా జరగడం లేదని కేబినెట్ దృష్టికి రావడంతో వెంటనే  à°µà°¿à°¤à±à°¤à°¨à°¾à°² పంపిణీ రేపటి నుంచే జరగాలని ముఖ్యమంత్రి

 à°†à°¦à±‡à°¶à°‚

 

#dns   #dnsnews  #dnslive  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #amaravati  #cabinet  #andhra  #pradesh  #jagan  #meeting   #anganwadi  #raitu  #pension  #CPS
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam